Home » Nellore
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందుకూరుపేట మండలం గంగపట్నం వేపచెట్టు సెంటర్లో సైకిల్పై స్కూల్కు వెళ్తున్న ఇద్దరు విద్యార్థులను ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో...
ఓ ఉపాధ్యాయుడు ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థులపై దారుణానికి ఒడిగట్టాడు. వారిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఉపాధ్యాయుడి దాడిలో ఏకంగా 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిల్లకూరు రైటర్ సత్రం వద్ద శౌర్యన్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడటంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలకు స్వర్ణముఖి నది, వాగులు, వంకలు పొంగిపొర్లు తున్నాయి. వాకాడు, కోట మండలాల్లో సముద్రపు అలలు ఎగిసి పడుతున్నాయి. ఉప్పుటేరు వాగు ఉప్పొంగి వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. కైవల్యా నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. కండలేరు వాగు సైతం..
బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ కొనసాగుతున్న నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ అధికారులు. సహాయక చర్యల్లో భాగంగా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారయణలు ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చేరుకుని ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు.
సీపీఎం నేత పెంచలయ్య హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజానాట్యమండలి రూరల్ డివిజన్ అధ్యక్షుడుగా పనిచేస్తున్నారు పెంచలయ్య. ఈ కేసుకు సంబంధించి నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు కీలక విషయాలు వెల్లడించారు.
నెల్లూరు హౌసింగ్ బోర్డు కాలనీలో పెంచలయ్య అనే ప్రజానాట్య మండలి కళాకారుడి హత్య కేసు నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక నిందితుడు, హెడ్ కానిస్టేబుల్కు తీవ్రగాయాలయ్యాయి. అరవ కామాక్షమ్మ అనే మహిళ ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా..
దిత్వా తుపాన్ భారత్వైపునకు దూసుకొస్తోంది. ఆదివారం తెల్లవారుజాము నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముంది. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాల్లో మత్స్యకారులు, రైతులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.
రైలు ఢీకొని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడొకరు మృతిచెందిన విషాద సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. నర్రావుల బాబు అనే టీడీపీ నాయకుడు నెల్లూరు జిల్లా గూడూరుకు వెళ్లాడు. అక్కడ రైలు పట్టాలు దాడుతుంగా అదే సమయంలో వచ్చిన రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు
నెల్లూరులో పొలిటికల్ హీట్ నెలకొంది. మేయర్, కార్పొరేటర్లు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి తనను ఇబ్బంది పెడుతున్నారని..