• Home » NDA Alliance

NDA Alliance

Home Minister Anitha: ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకు అధిక ప్రాధాన్యం

Home Minister Anitha: ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకు అధిక ప్రాధాన్యం

ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఉద్ఘాటించారు. టెక్నాలజీకి అనుగుణంగా ఆధునీకికరణ పరికరాలు కూడా రైతులకు అందజేస్తున్నామని వివరించారు. నేడు డ్రోన్ ఉపయోగించి, రైతులు వ్యవసాయం చేస్తున్నారని అన్నారు.

 Purandeswari: మోదీ పాలనపై పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

Purandeswari: మోదీ పాలనపై పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

దేశంలో అవినీతి రహిత పాలన ఉండాలని ప్రజలు భావించి తమను గెలిపిస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశాన్ని పాలించగల సత్తా ఉందని ప్రజలు భావించి బీజేపీకి విజయాన్ని అందించారని చెప్పారు.

 AP News: ఆ వ్యాఖ్యలపై భారతిరెడ్డి స్పందించాలి.. కూటమి మహిళా నేతల ఫైర్

AP News: ఆ వ్యాఖ్యలపై భారతిరెడ్డి స్పందించాలి.. కూటమి మహిళా నేతల ఫైర్

విజయవాడ పోలీసు కమిషనర్‌ని ఎన్డీఏ కూటమి మహిళా నేతలు సోమవారం కలిశారు. సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజుపై సీపీకి ఫిర్యాదు చేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని మహిళలను అభ్యతరకరంగా ధూషించిన కృష్ణంరాజుని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ సీపీకి వినతి పత్రం ఇచ్చారు.

Bhupathi Raju Srinivas Verma: జగన్ హయాంలో నిధులు పక్కదారి పట్టాయి : శ్రీనివాస్ వర్మ

Bhupathi Raju Srinivas Verma: జగన్ హయాంలో నిధులు పక్కదారి పట్టాయి : శ్రీనివాస్ వర్మ

జగన్ హయాంలో నిధులు పక్కదారి పట్టాయని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆరోపించారు. ఏపీకి తీరని నష్టం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరిస్తున్నామని తెలిపారు.

NDA Meeting: ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన NDA సీఎంలు , ఉపముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభం

NDA Meeting: ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన NDA సీఎంలు , ఉపముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభం

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన NDA ముఖ్యమంత్రులు , ఉపముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది. స్థానిక అశోకా హోటల్‌లో మధ్యాహ్నం 3 వరకు ఈ సమావేశం జరగనుంది.

Sajjala Ramakrishna Reddy: సజ్జల సామ్రాజ్యంపై కూటమి ప్రభుత్వం కొరడా

Sajjala Ramakrishna Reddy: సజ్జల సామ్రాజ్యంపై కూటమి ప్రభుత్వం కొరడా

Sajjala Ramakrishna Reddy: వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ భూ ఆక్రమణలపై ఏపీ ప్రభుత్వం కొరడా ఝళిపించింది. కడప జిల్లాలోని సీకేదిన్నె మండలంలో సజ్జల ఎస్టేట్‌లో భూఆక్రమణలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

Minister Anagani Satya Prasad: జగన్ ప్రభుత్వంలో  స్కీమ్‌ల పేరుతో స్కామ్‌లకు పాల్పడ్డారు

Minister Anagani Satya Prasad: జగన్ ప్రభుత్వంలో స్కీమ్‌ల పేరుతో స్కామ్‌లకు పాల్పడ్డారు

Minister Anagani Satya Prasad: కూటమిలో ఉన్న పార్టీల్లోని కార్యకర్తలకూ ఏదోక సమయంలో తప్పకుండా అవకాశం వస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రతి ఒక్కరినీ బాగా చూసుకునే బాధ్యత తమదని మంత్రి అనగాని సత్యప్రసాద్ హామీ ఇచ్చారు.

GVMC Deputy Mayor Election: విశాఖ జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌గా జనసేన కార్పొరేటర్‌..

GVMC Deputy Mayor Election: విశాఖ జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌గా జనసేన కార్పొరేటర్‌..

విశాఖపట్నం జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గోవిందరెడ్డి నాయకత్వాన్ని ఎమ్మెల్యే గణబాబు ప్రతిపాదించగా.. మరో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు.

AP News: వైసీపీ కీలక నేత అనుచరుడి దౌర్జన్యం. ఏం చేశారంటే..

AP News: వైసీపీ కీలక నేత అనుచరుడి దౌర్జన్యం. ఏం చేశారంటే..

Kakinada Land Grabbing Case: కాకినాడలో వైసీపీ కీలక నేత ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అనుచరుడు చేసిన భూ కబ్జా బయటకు వచ్చింది. తన భూమిని ద్వారంపూడి అనుచరుడు కబ్జా చేశారని పోలీసులకు రిటైర్డు ఎయిర్‌ఫోర్స్ అధికారి వెంకట రామానాయుడు ఫిర్యాదు చేశారు.

 MLC Addanki Dayakar: అందుకే కేటీఆర్ చంద్రబాబుకు దగ్గరవుతున్నారు

MLC Addanki Dayakar: అందుకే కేటీఆర్ చంద్రబాబుకు దగ్గరవుతున్నారు

MLC Addanki Dayakar: మాజీ మంత్రి కేటీఆర్‌కి దమ్ముంటే బీఆర్ఎస్ అధ్యక్ష పదవి తీసుకొని.. ఆపార్టీని అధికారంలోకి తేవాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సవాల్ విసిరారు. అధ్యక్ష పదవి చేపట్టిన రెండు సంవత్సరాలకే కాంగ్రెస్ పార్టీని రేవంత్‌రెడ్డి అధికారంలోకి తెచ్చారని అద్దంకి దయాకర్ గుర్తుచేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి