• Home » National News

National News

కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ఢిల్లీ హైకోర్టు బుధవారంనాడు నోటీసులు పంపింది.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

కాంగ్రెస్ ప్రిన్స్‌కు వందోసారి కూడా ఓటమి ఖాయం: మోదీ

కాంగ్రెస్ ప్రిన్స్‌కు వందోసారి కూడా ఓటమి ఖాయం: మోదీ

అస్సాం గత పదేళ్లుగా గణనీయమైన అభివృద్ధిని సాధించిందని, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేను మరోసారి రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారనే నమ్మకం తనకు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

ఎన్డీయే వస్తే తమిళనాడును దక్షిణ ప్రదేశ్‌గా మార్చేస్తారు: స్టాలిన్

ఎన్డీయే వస్తే తమిళనాడును దక్షిణ ప్రదేశ్‌గా మార్చేస్తారు: స్టాలిన్

తమిళనాడు అభివృద్ధికి డీఎంకే తిరిగి అధికారంలోకి రావడం తప్పనిసరని రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ కూటమిని చిత్తుగా ఓడించి దానిని బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు.

విమాన ప్రయాణికులకు బిగ్ షాక్.. ఇంధన ధర రెట్టింపు

విమాన ప్రయాణికులకు బిగ్ షాక్.. ఇంధన ధర రెట్టింపు

ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ మధ్య నెలకున్న యుద్ధం కారణంగా పశ్చిమాసియా ఉద్రిక్తతలతో సతమతమవుతోన్న విమానయాన సంస్థలపై ఇప్పుడు ఇంధన భారం పడింది. ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయెల్‌ (ATF) ధర ఆకాశన్నంటింది.

ఏప్రిల్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. వివరాలు ఇవే!

ఏప్రిల్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. వివరాలు ఇవే!

నేటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభంతో పాటు వరుస పండుగలు, సెలవులతో పనిదినాల్లో బ్యాంకులు బిజీగా మారనున్నాయి. వివిధ కారణాలతో 2026 ఏప్రిల్‌లో 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి.

ఇండిగో కొత్త సీఈఓగా విలియం వాల్ష్‌

ఇండిగో కొత్త సీఈఓగా విలియం వాల్ష్‌

దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగో తమ కొత్త ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ)ని నియమించింది. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (ఐఏటీఏ) చీఫ్‌గా పని చేస్తున్న విలియం వాల్ష్‌ను తమ కొత్త సీఈవోగా ఇండిగో ప్రకటించింది.

నాసా యవనికపై తెలుగు మార్క్‌

నాసా యవనికపై తెలుగు మార్క్‌

మార్క్‌ సుబ్బారావు నార్త్‌ కరొలినా రాష్ట్రం షార్లెట్‌లో ఉపాధ్యాయుల సుబ్బారావు, రెజీనా దంపతులకు జన్మించారు. న్యూజెర్సీలోని మోరి్‌సటౌన్‌లో హైస్కూల్‌ చదువు పూర్తి చేశారు.

ఘోర అగ్ని ప్రమాదం.. ఐదుగురి మృతి

ఘోర అగ్ని ప్రమాదం.. ఐదుగురి మృతి

గుజరాత్‌ సూరత్‌లోని ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో నలుగురు మహిళలు సహా ఓ చిన్నారి చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు..

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో పొగలు.. లఖ్‌నవూలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో పొగలు.. లఖ్‌నవూలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

పశ్చిమబెంగాల్‌లోని బాగ్‌డోగ్రా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం మంగళవారం సాయంత్రం సాంకేతిక కారణాలతో లఖ్‌నవూ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. విమానం గాలిలో ఉండగానే పొగలు రావడంతో పైలట్ 'మేడే కాల్' సంకేతాలు ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి