Home » MIM
బీజేపీ, ఎన్డీఏ కూటమిని ఓడించేందుకు బిహార్ అసెంబ్లీకి ఈఏడాది చివరలో జరిగే ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి మహా కూటమి(మహా ఘట్బంధన్) నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంపై కాంగ్రెస్ గురి పెట్టింది. త్వరలో జరగబోయే ఉప ఎన్నిక కావడంతో అధికార పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. బీఆర్ఎస్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ప్రత్యేక దృష్టి సారించింది.
Asaduddin Owaisi: ఆపరేషన్ సింధూర్కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అభినందనలు తెలిపారు. పాకిస్థాన్లోని ఉగ్రవాద లక్ష్యాలపై భారత రక్షణ బలగాలు లక్ష్యంగా చేసుకున్న దాడులను తాను స్వాగతిస్తున్నానని అన్నారు.
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. కౌంటింగ్ పూర్తి అయింది. ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ విజయం సాధించారు. ఈ మేరకు అధికారులు ప్రకటించారు.
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద క్యాంపులను నాశనం చేయాలని అఖిలపక్షం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పహల్గాంలో జరిగిన దాడికి సంబంధించి, భద్రతా వైఫల్యాలు కూడా ఉన్నాయని అఖిలపక్షం అంగీకరించింది
పహల్గాం దాడికి ప్రతీకారంగా అనుసరించాల్సిన వ్యూహంపై దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అఖిలపక్షం భేటీ ముగిసింది. రెండు గంటలపాటు కొనసాగిన ఈ భేటీలో..
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం భాయ్ భాయ్కే పార్టీ(ఎంఐఎం), బాప్ బేటేకే పార్టీ (బీఆర్ఎస్), బేటా బేటీకే పార్టీ(కాంగ్రెస్)లు కుమ్మక్కయ్యాయని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి విమర్శించారు.
మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వక్ఫ్ సవరణ చట్టంపై పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ముస్లింల ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికే ఈ చట్టాలు తీసుకువస్తున్నారని విమర్శించారు
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు నక్సలైట్ల వారసులేనని బండి సంజయ్ విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అంగీకారం తెలియకపోవడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు.
వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా మజ్లిస్ పార్టీ హైదరాబాద్లో నిర్వహించబోయే బహిరంగ సభకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ఆర్థిక సహకారం అందిస్తోందని సంజయ్ ఆరోపించారు. హై కమాండ్ ఆదేశాలతో..