Home » Maheshwaram
అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఏ పార్టీ అయినా స్వాగతించాల్సిందేనని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అన్నారు. పథకాల విషయంలో విమర్శలు చేసుకుంటూ పోతే అర్హులైన పేద, బడుగు వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఆమె వ్యాఖ్యానించారు.
‘ప్రజా సమస్యలు పట్టించుకోరా.. అసలు మీరు పని చేస్తున్నారా.. లేక టైంపాస్ కోసం కార్యాలయానికి వస్తున్నారా?’ అంటూ బడంగ్పేట్ కార్పొరేషన్ అధికారుల పని తీరుపై మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్లానింగ్లేని పాలన నడుస్తోందని, కాంగ్రెస్ కండువా కప్పుకుంటేనే ఇందిరమ్మ ఇళ్లు వచ్చే దుస్థితి నెలకొన్నదని ఎమ్మెల్యే పి.సబితారెడ్డి ధ్వజమెత్తారు.
అబద్దపు మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అన్ని రంగాల్లో విఫలమైందని మాజీమంత్రి పట్లోళ్ల సబితారెడ్డి అన్నారు. అంతేగాక కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలకు తులం బంగారం ఇస్తామని నమ్మబలికి మోసం చేసిందని ఆమె విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్కు ఉన్న మంచిపేరు చెరిపేసేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి(Maheshwaram MLA P. Sabitha Reddy) ధ్వజమెత్తారు.
పేదింటి ఆడపిల్లలను ఆదుకునేందుకు ఒక అన్నగా మాజీ సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టారని, నాటి పథకాన్నే ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు కొనసాగిస్తున్నారని మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పి.సబితారెడ్డి(Maheshwaram MLA and former minister P. Sabitha Reddy) అన్నారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో వందల కోట్ల రూపాయల విలువైన భూ బదలాయింపుల కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్థన మేరకు ఈ కేసును పోలీసులు మరోసారి పరిశీలిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం భూదాన్ భూముల బదలాయింపు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. కుంభకోణం జరిగినపుడు కలెక్టర్గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అమోయ్ కుమార్ను
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం భూదాన్ భూముల బదలాయింపులో పెద్ద మొత్తంలో నగదు చేతులు మారడంతో మనీలాండరింగ్ కోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ చేపట్టింది.
రాజేంద్రనగర్ నియోజకవర్గం తన పుట్టినిల్లు వంటిదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి(Former Minister, Maheshwaram MLA P. Sabitha Indra Reddy) అన్నారు.