• Home » Maheshwaram

Maheshwaram

MLA: సీఎంగారూ.. తులం బంగారం ఎక్కడా..

MLA: సీఎంగారూ.. తులం బంగారం ఎక్కడా..

అబద్దపు మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అన్ని రంగాల్లో విఫలమైందని మాజీమంత్రి పట్లోళ్ల సబితారెడ్డి అన్నారు. అంతేగాక కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకాలకు తులం బంగారం ఇస్తామని నమ్మబలికి మోసం చేసిందని ఆమె విమర్శించారు.

Hyderabad: కేసీఆర్‌ ముద్ర చెరిపేయాలని కుట్ర..

Hyderabad: కేసీఆర్‌ ముద్ర చెరిపేయాలని కుట్ర..

తెలంగాణ రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్‌కు ఉన్న మంచిపేరు చెరిపేసేందుకు ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి(Maheshwaram MLA P. Sabitha Reddy) ధ్వజమెత్తారు.

MLA: మేమిచ్చిన చెక్కులే మీరిస్తున్నారు.. తులం బంగారం ఏదీ..

MLA: మేమిచ్చిన చెక్కులే మీరిస్తున్నారు.. తులం బంగారం ఏదీ..

పేదింటి ఆడపిల్లలను ఆదుకునేందుకు ఒక అన్నగా మాజీ సీఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టారని, నాటి పథకాన్నే ప్రస్తుత కాంగ్రెస్‌ పాలకులు కొనసాగిస్తున్నారని మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పి.సబితారెడ్డి(Maheshwaram MLA and former minister P. Sabitha Reddy) అన్నారు.

Land Scam: మహేశ్వరం కేసు పునఃపరిశీలన!

Land Scam: మహేశ్వరం కేసు పునఃపరిశీలన!

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో వందల కోట్ల రూపాయల విలువైన భూ బదలాయింపుల కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అభ్యర్థన మేరకు ఈ కేసును పోలీసులు మరోసారి పరిశీలిస్తున్నారు.

Investigation: రిటైర్డ్‌ ఐఏఎస్‌.. సీనియర్‌ ఐఏఎస్‌

Investigation: రిటైర్డ్‌ ఐఏఎస్‌.. సీనియర్‌ ఐఏఎస్‌

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం భూదాన్‌ భూముల బదలాయింపు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దూకుడు పెంచింది. కుంభకోణం జరిగినపుడు కలెక్టర్‌గా ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అమోయ్‌ కుమార్‌ను

Maheshwaram: భూదాన్‌ భూముల్లో మనీలాండరింగ్‌..!

Maheshwaram: భూదాన్‌ భూముల్లో మనీలాండరింగ్‌..!

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం భూదాన్‌ భూముల బదలాయింపులో పెద్ద మొత్తంలో నగదు చేతులు మారడంతో మనీలాండరింగ్‌ కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ చేపట్టింది.

MLA: ఎమ్మెల్యే సబితారెడ్డి ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

MLA: ఎమ్మెల్యే సబితారెడ్డి ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

రాజేంద్రనగర్‌ నియోజకవర్గం తన పుట్టినిల్లు వంటిదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి(Former Minister, Maheshwaram MLA P. Sabitha Indra Reddy) అన్నారు.

Hyderabad: పక్కనే నిల్చున్నారు.. అయినా మాటల్లేవ్‌..

Hyderabad: పక్కనే నిల్చున్నారు.. అయినా మాటల్లేవ్‌..

గతంలో ఒకే పార్టీలో ఉన్న ముగ్గురు మహిళా నేతలు ప్రస్తుతం ఉప్పూనిప్పులా మారారు. వారిలో ఇద్దరు పార్టీ మారగా, ఒకరు మాత్రం అదే పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఆ ముగ్గురూ మంగళవారం బాలాపూర్‌(Balapur)లో జరిగిన గణేశ్‌ శోభాయాత్రలో ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు.

MLA: రూ. లక్షతో పాటు తులం బంగారం ఇవ్వాలి..

MLA: రూ. లక్షతో పాటు తులం బంగారం ఇవ్వాలి..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్కుతోపాటు తులం బంగారం ఇవ్వాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(Maheshwaram MLA Sabitha Indra Reddy) డిమాండ్‌ చేశారు.

Net-Zero City: నాలుగో నగరం..

Net-Zero City: నాలుగో నగరం..

మహేశ్వరం నియోజకవర్గానికి మహర్దశ పట్టనుంది. రంగారెడ్డి జిల్లాలోని ఈ నియోజకవర్గంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి