• Home » Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud: కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్‌ దోషి!

Mahesh Kumar Goud: కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్‌ దోషి!

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కమీషన్ల కోసం కక్కుర్తిపడి అధికారులను కాదని, అన్నీ తానై అక్రమాలకు పాల్పడిన మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దోషి అని కాళేశ్వరం కమిషన్‌ తేల్చిందని టీపీసీసీ అధ్యక్షులు మహే్‌షకుమార్‌గౌడ్‌ ఆరోపించారు.

Mahesh  Goud Fires on KCR:  ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లను తిరిగి కక్కిస్తాం.. మహేష్  గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్

Mahesh Goud Fires on KCR: ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లను తిరిగి కక్కిస్తాం.. మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ దోషి అని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చెప్పిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలు వృథా చేసి తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారని పీసీ ఘోష్ కమిషన్ తేల్చి చెప్పిందని పేర్కొన్నారు.

Mahesh Kumar Goud: బనకచర్ల విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వం తప్పు చేసింది.. మహేష్ గౌడ్ ఫైర్

Mahesh Kumar Goud: బనకచర్ల విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వం తప్పు చేసింది.. మహేష్ గౌడ్ ఫైర్

బనకచర్ల ప్రాజెక్టు సంపూర్ణంగా పూర్తయితే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డుకట్ట వేశామని గుర్తుచేశారు.

Telangana Congress: సీఎం రేవంత్‌తో మీనాక్షి నటరాజన్, మహేష్‌గౌడ్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

Telangana Congress: సీఎం రేవంత్‌తో మీనాక్షి నటరాజన్, మహేష్‌గౌడ్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో టీ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించారు. పార్టీ నిర్మాణం, పాదయాత్ర, బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో పోరాట కార్యాచరణపై మాట్లాడారు.

Mahesh Kumar Goud: ఏం చేసినా.. కవితను బీసీలు నమ్మరు

Mahesh Kumar Goud: ఏం చేసినా.. కవితను బీసీలు నమ్మరు

పదేళ్లు అధికారంలో ఉండి, ఏనాడూ బీసీల గురించి మాట్లాడని కవిత.. ఇప్పుడు బీసీల పట్ల ఎంత ప్రేమ ఒలకబోసినా ఎవరూ నమ్మరని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ అన్నారు.

Mahesh Kumar Goud: ప్రజల వద్దకు కాంగ్రెస్‌

Mahesh Kumar Goud: ప్రజల వద్దకు కాంగ్రెస్‌

స్థానిక ఎన్నికలకు క్షేత్రస్థాయి నేతలు, కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు ‘ప్రజల వద్దకు కాంగ్రెస్‌’ అనే పేరుతో టీపీసీసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Mahesh Kumar Goud: బీసీ రిజర్వేషన్లను కేంద్రం ఆమోదించకుంటే ఉద్యమమే..

Mahesh Kumar Goud: బీసీ రిజర్వేషన్లను కేంద్రం ఆమోదించకుంటే ఉద్యమమే..

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ బిల్లును కేంద్రం ఆమోదించకుంటే రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ఉద్యమిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు.

Mahesh Kumar Goud: బీఆర్‌ఎస్‌, బీజేపీ.. బీసీ వ్యతిరేక పార్టీలు

Mahesh Kumar Goud: బీఆర్‌ఎస్‌, బీజేపీ.. బీసీ వ్యతిరేక పార్టీలు

బీజేపీ, బీఆర్‌ఎస్‌ బీసీ వ్యతిరేక పార్టీలుగా మారిపోయాయని, వాటిల్లోని బీసీ నేతలు ఆ పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రె్‌సతో జత కట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ పిలుపునిచ్చారు.

Mallikarjun Kharge: బీసీ రిజర్వేషన్లకు నమూనాగా తెలంగాణ!

Mallikarjun Kharge: బీసీ రిజర్వేషన్లకు నమూనాగా తెలంగాణ!

దేశ వ్యాప్తంగా ఓబీసీలకు రిజర్వేషన్లను పెంచే విషయంలో తెలంగాణను ఏఐసీసీ నమూనాగా తీసుకోనుందా? ఈ నమూనా చూపుతూ ఉద్యమ కార్యాచరణను ఖరారు చేయాలని భావిస్తోందా? అంటే.. అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి.

Mahesh Kumar Goud: ఆరడుగులు పెరిగాడే కానీ.. అరంగుళమైనా మెదడు పెంచుకోలేదు

Mahesh Kumar Goud: ఆరడుగులు పెరిగాడే కానీ.. అరంగుళమైనా మెదడు పెంచుకోలేదు

ఢిల్లీలోని జలశక్తి కార్యాలయంలో జరిగిన ఏపీ, తెలంగాణ సీఎంల సమావేశంలో ఏయే అంశాలపై మాట్లాడింది.. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ వెల్లడించినా.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెప్పినా బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌ రావు మెదడుకు ఎక్కలేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి