• Home » Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

Vakiti Srihari: నా జీవితం ప్రజలకే అంకితం..

Vakiti Srihari: నా జీవితం ప్రజలకే అంకితం..

తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేస్తానని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కాంగ్రెస్‌ మొదటి నుంచి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Mahesh Kumar Goud: మా నేతలకూ మంత్రివర్గంలో స్థానం కల్పించండి

Mahesh Kumar Goud: మా నేతలకూ మంత్రివర్గంలో స్థానం కల్పించండి

తమ వర్గం నేతలకు క్యాబినెట్‌లో స్థానం కల్పించడంతో పాటు నామినేటెడ్‌, పార్టీ కీలక పదవుల్లో అవకాశం కల్పించాలంటూ వివిధ కుల సంఘాల నేతలు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

Telangana Congress: ప్రజాసమస్యల  పరిష్కారం కోసం.. టీపీసీసీ వినూత్న కార్యక్రమం

Telangana Congress: ప్రజాసమస్యల పరిష్కారం కోసం.. టీపీసీసీ వినూత్న కార్యక్రమం

ప్రజాసమస్యల పరిష్కారానికి మరో వినూత్న కార్యక్రమానికి టీపీసీసీ శ్రీకారం చుట్టింది. మంగళవారం నుంచి ప్రజా ప్రతినిధుల కార్యక్రమం అందుబాటులోకి రానుంది.

Mahesh Kumar Goud: ఈ నెల్లోనే విస్తరణ

Mahesh Kumar Goud: ఈ నెల్లోనే విస్తరణ

ఈ నెలలోనే పీసీసీ కార్యవర్గ నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ చెప్పారు. ఎమ్మెల్యేలు తమ పనితీరును సమీక్షించుకోవాలని హితవు పలికారు.

Mahesh Kumar Goud: ఈటెల వ్యాఖ్యలు వ్యక్తిగతమా? బీజేపీ విధానమా?.. టీపీపీసీ చీఫ్ సూటి ప్రశ్న

Mahesh Kumar Goud: ఈటెల వ్యాఖ్యలు వ్యక్తిగతమా? బీజేపీ విధానమా?.. టీపీపీసీ చీఫ్ సూటి ప్రశ్న

Mahesh Kumar Goud: కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని... వేల కోట్ల అవినీతి జరిగిందంటూ గతంలో ప్రధాని సహా పలువురు అనేక సార్లు ఆరోపణలు చేశారని మహేష్ కుమార్ గుర్తుచేశారు. కానీ ఈటెల అందుకు భిన్నంగా కమిషన్ ఎదుట ఇచ్చిన వివరణను చూస్తే కేసీఆర్‌తో కుమ్మక్కైనట్లు స్పష్టమైందని ఆరోపించారు.

Mahesh Kumar Goud: పర్యావరణ పరిరక్షణే మానవాళికి రక్షణ: మహేశ్‌

Mahesh Kumar Goud: పర్యావరణ పరిరక్షణే మానవాళికి రక్షణ: మహేశ్‌

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవ్వాలని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఆకాంక్షించారు.

Mahesh Kumar Goud: హరీశ్‌, ఈటల భేటీపై పక్కా సమాచారం

Mahesh Kumar Goud: హరీశ్‌, ఈటల భేటీపై పక్కా సమాచారం

కాళేశ్వరం అవినీతిపై విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్‌, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లకు కమిషన్‌ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో హరీశ్‌ రావు, ఈటల భేటీ అయ్యారని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ పునరుద్ఘాటించారు.

Mahesh Kumar Goud: మావోయిస్టులపై మారణహోమం ఆపాలి

Mahesh Kumar Goud: మావోయిస్టులపై మారణహోమం ఆపాలి

మావోయిస్టులపై మారణ హోమం నిలిపివేయాలని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు.

Mahesh Kumar Goud: మోదీ ప్రభుత్వం.. ఆపరేషన్ కగార్ పేరిట దుశ్చర్యలకు పాల్పడుతోంది:  మహేష్ గౌడ్

Mahesh Kumar Goud: మోదీ ప్రభుత్వం.. ఆపరేషన్ కగార్ పేరిట దుశ్చర్యలకు పాల్పడుతోంది: మహేష్ గౌడ్

మోదీ ప్రభుత్వంలో మతం, కులం పేరిట రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు చేశారు. పాకిస్థాన్‌తో కాల్పుల విరమణకు ముందుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం, మన దేశ పౌరులైన మావోయిస్టులతో చర్చలు జరపకుండా మారణహోమం ఎందుకు చేస్తోందని మహేష్ గౌడ్ ప్రశ్నించారు.

Mahesh Kumar Goud: కొందరు బీజేపీ సీనియర్లతో కేసీఆర్‌కు సంబంధాలు

Mahesh Kumar Goud: కొందరు బీజేపీ సీనియర్లతో కేసీఆర్‌కు సంబంధాలు

బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని, కొందరు బీజేపీ సీనియర్‌ నాయకులతో కేసీఆర్‌కు సంబంధాలున్నాయని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి