• Home » Mahabubnagar

Mahabubnagar

Accident: కారును ఢీకొట్టిన ట్రావెల్స్‌ బస్సు.. ముగ్గురు యువకుల మృతి

Accident: కారును ఢీకొట్టిన ట్రావెల్స్‌ బస్సు.. ముగ్గురు యువకుల మృతి

స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి తిరుగు ప్రయాణమైన యువకులు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రా వెల్స్‌ బస్సు ఢీకొనడంతో ముగ్గురు మరణించగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Jurala Project: జూరాల ప్రాజెక్ట్‌కు భారీ వరద.. 10 గేట్లు ఎత్తిన అధికారులు

Jurala Project: జూరాల ప్రాజెక్ట్‌కు భారీ వరద.. 10 గేట్లు ఎత్తిన అధికారులు

జూరాల ప్రాజెక్టు భారీగా వరద చేరడంతో ప్రాజెక్ట్ అధికారులు 10 గేట్లు ఎత్తి 66 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఈ నేపథ్యంలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో జాలర్లు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Mahabubnagar News: నిన్ననే పెళ్లి.. నవ వరుడి జీవితంలో ఊహించని విషాదం..

Mahabubnagar News: నిన్ననే పెళ్లి.. నవ వరుడి జీవితంలో ఊహించని విషాదం..

Mahabubnagar News: నిన్న ఇద్దరికీ ఘనంగా పెళ్లి జరిగింది. ఈ రోజు రిసెప్షన్‌కు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మరికొన్ని గంటల్లో రిసెప్షన్ మొదలవ్వనుంది. నరేష్ కరెంట్ మోటార్ ఆన్ చేస్తుండగా.. షాక్‌కు గురయ్యాడు.

CM Revanth Reddy: నాడు బేడీలు.. నేడు వెలుగులు

CM Revanth Reddy: నాడు బేడీలు.. నేడు వెలుగులు

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు బేడీలు వేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. నేడు అదే పోడు రైతులకు తాము భూములు పంచడమే కాకుండా..

CM Revanth Reddy: గిరిజనుల కోసం ప్రత్యేక పథకాలు తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దే: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: గిరిజనుల కోసం ప్రత్యేక పథకాలు తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దే: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: పోడు రైతులకు బేడీలు వేసి జైలుకు పంపిన చరిత్ర గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని సీఎం రేవంత్‌‌రెడ్డి ఆరోపించారు. గిరిజనుల కోసం ప్రత్యేక పథకాలు తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దే అని గుర్తుచేశారు. అచ్చంపేటలో ప్రతి రైతుకూ సోలార్‌ విద్యుత్‌ అందించి తీరుతామని సీఎం రేవంత్‌‌ రెడ్డి స్పష్టం చేశారు.

డీడీ కట్టినా.. శ్రీవారి సేవకు నో!

డీడీ కట్టినా.. శ్రీవారి సేవకు నో!

తిరుమల వేంకటేశ్వర స్వామి సేవ కోసం కోర్టు మెట్లు ఎక్కిన దంపతులు చివరకు విజయం సాధించారు. దాదాపు 17 ఏళ్ల పాటు కోర్టులో పోరాడి సేవా టికెట్‌ల ను పొందారు.

  Miss World 2025: పిల్లలమర్రిలో అందాల భామల పర్యటన

Miss World 2025: పిల్లలమర్రిలో అందాల భామల పర్యటన

Miss World 2025: మహబూబ్‌నగర్ జిల్లాలోని పిల్లలమర్రిలో మిస్ వరల్డ్ పోటీదారులు శుక్రవారం నాడు సందడి చేశారు. అక్కడి పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. అందాల భామలకు జిల్లా యంత్రాంగం ఘనంగా స్వాగతం పలికింది.

పిల్లలమర్రికి మిస్ వరల్డ్ సుందరీమణులు

పిల్లలమర్రికి మిస్ వరల్డ్ సుందరీమణులు

Miss World 2025: . 72వ మిస్‌ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ఆతిధ్యం ఇస్తోంది. మొత్తం 120 దేశాలకు సంబంధించిన సుందరీమణులు ఈ పోటీలో పాల్గొంటున్నారు.

Niranjan Reddy: పాలమూరు ప్రాజెక్ట్‌కి ద్రోహం చేస్తున్నారు..  రేవంత్ ప్రభుత్వంపై నిరంజన్ రెడ్డి  ఫైర్

Niranjan Reddy: పాలమూరు ప్రాజెక్ట్‌కి ద్రోహం చేస్తున్నారు.. రేవంత్ ప్రభుత్వంపై నిరంజన్ రెడ్డి ఫైర్

Niranjan Reddy: అన్ని రంగాల్లో రేవంత్ ప్రభుత్వం దారుణంగా వైఫల్యం చెందిందని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వాన్ని భరించటం రాష్ట్ర ప్రజలకు శిక్ష అని నిరంజన్ రెడ్డి చెప్పారు.

Trains: గద్వాల, కర్నూల్‌ మీదుగా తిరుపతికి రెండు ప్రత్యేక రైళ్లు

Trains: గద్వాల, కర్నూల్‌ మీదుగా తిరుపతికి రెండు ప్రత్యేక రైళ్లు

గద్వాల, కర్నూల్‌ మీదుగా తిరుపతికి రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు చర్లపల్లి-తిరుపతి మార్గంలో 8, 9 తేదీల్లో రెండు ప్రత్యేక రైళ్లను నడుస్తాయని, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి రైలు సేవలను వినియోగించుకోవాలని సూచించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి