Home » Lucknow
ఉత్తరప్రదేశ్లో ఇటీవల కురిసిన వర్షాలతో వరదలు భారీగా సంభవించాయి. ప్రధానంగా వారణాసి, ప్రయాగ్రాజ్లో పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
రాహుల్ మంగళవారంనాడు కోర్టు ముందు హాజరుకాగా, గతంలో ఐదు పర్యాయాలు ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. 2020లో భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణల సమయంలో భారత సైనికుల మనోభావాలను దెబ్బతీసేలా రాహుల్ వ్యాఖ్యలు చేశారంటూ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ మాజీ డైరెక్టర్ ఉదయ్ శంకర్ శ్రీవాత్సవ ఈ పిటిషన్ వేశారు.
పెళ్లయిన మర్నాడు తొలిరాత్రి పడగదిలోకి వెళ్లిన ఆ వరుడు, నిండా మేలి ముసుగు కప్పుకొని పడక మీద మౌనంగా కూర్చు న్న వధువును చూసి ముచ్చటపడ్డాడు.. ఆప్యాయం గా భుజమ్మీద చేయి వేయబోతే..
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారంనాడు లక్నోలో నిర్వహించిన జనతా దర్బార్లో ఓ చిన్నారి పాల్గొంది. తన మనసులోని మాటను ముద్దుముద్దు మాటలతో వెల్లడించింది.
హజ్ యాత్రికులతో లఖ్నవూలో ల్యాండయిన సౌదీ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. చక్రాల నుంచి పొగలు రావడాన్ని గమనించి పైలట్, ఎయిర్ పోర్టు సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఇవాళ అత్యంత పేద తల్లిదండ్రుల కుమారుడు కూడా పోలీసు నియామకంలో భాగమయ్యాడు. మొత్తం రాష్ట్రానికి భద్రత కల్పించగల శక్తిగా మారాడు అని సీఎం చెప్పారు. రాష్ట్ర భద్రతా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఇది ఒక ప్రధాన అడుగు అని సీఎం అభివర్ణించారు.
భారత్ జోడో యాత్ర సందర్భంగా భారత సైనికులనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
నేడు ఐపీఎల్ పోరులో భాగంగా లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కీలక మ్యాచ్ (RCB vs LSG Prediction) జరగనుంది. లక్నో సొంత మైదానంలో ఈ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ కొనసాగనుంది.
ప్రధానమత్రి నరేంద్ర మోదీ 2018లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్తో ప్రారంభించిన డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా లక్నో యూనిట్ను ప్రకటించారు. రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ యూనిట్లో ఏటా 80 నుంచి 100 బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేస్తారు.
ఆపరేషన్ సింధూర్ కేవలం మిలట్రీ చర్య మాత్రమే కాదని, భారతదేశ రాజకీయ, సామాజిక, వ్యూహాత్మక సంకల్ప శక్తికి చిహ్నమని రాజ్నాథ్ అన్నారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ సత్తా ఏమిటో చూపించామని, ఉగ్రవాదులు, వారి మాస్టర్లు సరహద్దులు వెంబడి ఉన్నా వెంటాడి వేటాడతామని నిరూపించామని చెప్పారు.