• Home » IIT Hyderabad

IIT Hyderabad

IIT Hyderabad: వేణుగానామృతం.. సంగీత పరవశం

IIT Hyderabad: వేణుగానామృతం.. సంగీత పరవశం

పద్మ విభూషణ్‌ పురస్కార గ్రహీత పండిట్‌ హరిప్రసాద్‌ చౌరాసియా వేణుగానం, పద్మశ్రీ గ్రహీత విదుషి ఏ కన్యాకుమారి వయొలిన్‌ కచేరితో.. ఐఐటీ హైదరాబాద్‌ ప్రాంగణం శుక్రవారం పరవశించిపోయింది.

IIT Hyderabad: 3డీ ప్రింటెడ్‌ మిలిటరీ బంకర్‌!

IIT Hyderabad: 3డీ ప్రింటెడ్‌ మిలిటరీ బంకర్‌!

సముద్రమట్టానికి 11 వేల అడుగుల ఎత్తులో.. లఢక్‌లోని లేహ్‌లో.. కేవలం 14 గంటల్లో సైన్యం కోసం బంకర్‌ను నిర్మించారు. ఐఐటీ హైదరాబాద్‌, సింప్లిఫోర్జ్‌ క్రియేషన్స్‌ అనే సంస్థ కలిసి 3డీ ప్రింటింగ్‌ టెక్నాలజీతో ఈ అద్భుతాన్ని సాకారం చేశాయి.

IIT Placements: ఐఐటీ క్యాంపస్ సెలక్షన్స్‌కు దూరమవుతున్న కంపెనీలు.. తగ్గిన ప్యాకేజీలు.. కారణాలివే..

IIT Placements: ఐఐటీ క్యాంపస్ సెలక్షన్స్‌కు దూరమవుతున్న కంపెనీలు.. తగ్గిన ప్యాకేజీలు.. కారణాలివే..

IIT Placements: ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐటీల్లో ఈ సంత్సరం క్యాంపస్ నియమాకాలు భారీగా తగ్గాయి. అదే మాదిరిగా జాబ్ ప్యాకేజీల్లోనూ తగ్గుదల కనిపించింది. పార్లమెంటరీ కమిటీ నివేదిక ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది.

CM Revanth Reddy: పోలవరం ముంపుపై ఐఐటీహెచ్‌తో అధ్యయనం

CM Revanth Reddy: పోలవరం ముంపుపై ఐఐటీహెచ్‌తో అధ్యయనం

ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌తో తెలంగాణలో ఏర్పడే ముంపుపై ఐఐటీ హైదరాబాద్‌తో అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Murty B.S: మరో 20 ఏళ్ల తర్వాత.. రోడ్డు వేయాలన్నా చైనా ఇంజనీర్లే కావాలి!

Murty B.S: మరో 20 ఏళ్ల తర్వాత.. రోడ్డు వేయాలన్నా చైనా ఇంజనీర్లే కావాలి!

ప్రతీ విద్యార్థి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కావాలనే ఆలోచనలతోనే ఉంటున్నారని, అందువల్ల ఒత్తిడి ఎక్కువై సరిగా చదవలేక, అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారని సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ-హైదరాబాద్‌(ఐఐటీ-హెచ్‌) డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి తెలిపారు.

Sridhar Babu: సిలికాన్ వ్యాలీ కన్నా అద్భుతంగా డ్రైవర్ లెస్ కారు జర్నీ: మంత్రి శ్రీధర్ బాబు

Sridhar Babu: సిలికాన్ వ్యాలీ కన్నా అద్భుతంగా డ్రైవర్ లెస్ కారు జర్నీ: మంత్రి శ్రీధర్ బాబు

అమెరికాలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు పర్యటించారు. రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చేందుకు పర్యటన సాగింది. సిలికాన్ వ్యాలీలో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు డ్రైవర్ లెస్ కారులో జర్నీ చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత ఈ రోజు కంది వర్సిటీలో డ్రైవర్ లెస్ కారులో మంత్రి శ్రీధర్ బాబు ప్రయాణించారు.

Sangareddy: త్రీడీ ప్రింటింగ్‌తో పాదచారుల వంతెన..

Sangareddy: త్రీడీ ప్రింటింగ్‌తో పాదచారుల వంతెన..

త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీతో తక్కువ కాంక్రీటును వినియోగించి, అత్యంత వేగంగా దేశంలోనే తొలిసారిగా పాదచారుల వంతెనను ఐఐటీ-హెచ్‌ శాస్త్రవేత్తలు నిర్మించారు. సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటీ-హెచ్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ కేవీఎల్‌ సుబ్రమణ్యం తన బృందంతో దీన్ని క్యాంపస్‌ ప్రాంగణంలో నిర్మించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి