• Home » Husnabad

Husnabad

Karnataka News: పెళ్లై రెండేళ్లు.. భార్య చేసిన పనికి భర్త షాకింగ్ నిర్ణయం..

Karnataka News: పెళ్లై రెండేళ్లు.. భార్య చేసిన పనికి భర్త షాకింగ్ నిర్ణయం..

ఆమె ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండేది. తాళి బొట్టు తీసేసి ఫొటోలు దిగేది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేది. భార్య చేసిన పనికి అతడు ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.

Crime News: అది వైరల్ కావడంతో భర్త నన్ను దూరం పెట్టాడు.. ఓ భార్య ఆవేదన..

Crime News: అది వైరల్ కావడంతో భర్త నన్ను దూరం పెట్టాడు.. ఓ భార్య ఆవేదన..

భర్త అంటే ఏడు అడుగులు వేసి తన వెంట వచ్చిన ఆమెను ఎల్లకాలం కాపాడే బాధ్యత తీసుకునేవాడు.. కానీ ఇక్కడ అలా కాదు.. డబ్బుల కోసం ఆ భర్త సైకోగా మారిపోయాడు.. ఆన్‌లైన్‌లో న్యూడ్ కాల్స్ చేసి డబ్బులు సంపాదించాలని తన భార్యను వేధింపులకు గురిచేశాడు.

గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం

గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం

ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ గిరిజన బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగింది.

Minister Ponnam: విద్యను అంతర్జాతీయ స్థాయిలో తీసుకువెళతాం..

Minister Ponnam: విద్యను అంతర్జాతీయ స్థాయిలో తీసుకువెళతాం..

విద్యా , వైద్యం , టూరిజం, పరిశ్రమలు, వ్యవసాయం, ఉపాధి కల్పన అన్నింటిపై దృష్టి సరించామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. జీవో 190 ద్వారా నాలుగు గురుకులాలు ఒకే కాంప్లెక్స్‌గా విద్యను అంతర్జాతీయ స్థాయిలో తీసుకుపోవడానికి ఏర్పాటు చేశామన్నారు. నాలుగవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదువుకునేల భవనాల నిర్మాణం జరుగుతుందన్నారు.

Miryalaguda: నకిలీ పత్తి విత్తనాల విక్రయ ముఠా గుట్టురట్టు

Miryalaguda: నకిలీ పత్తి విత్తనాల విక్రయ ముఠా గుట్టురట్టు

నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న నలుగురు ముఠా సభ్యులను నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. డీఎస్పీ రాజశేఖర్‌రాజు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 25న మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ చౌరస్తా వద్ద తనిఖీల సందర్భంగా ఆరు సంచుల్లో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న సుమారు రూ.5లక్షల విలువైన 260 కిలోల పత్తి విత్తనాలను పోలీసులు గుర్తించారు.

బీజేపీ, కాంగ్రె్‌సలతో విధ్వంసం

బీజేపీ, కాంగ్రె్‌సలతో విధ్వంసం

రాష్ట్ర వికాసం బీఆర్‌ఎ్‌సతోనే సాధ్యమని.. బీజేపీ, కాంగ్రె్‌సలను గెలిపిస్తే విధ్వంసమేనని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌తో కలిసి ఆయన మాట్లాడారు

Ponnam Prabhakar: హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం పర్యటన

Ponnam Prabhakar: హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం పర్యటన

Telangana: జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాల వసతి గృహాన్ని మంత్రి సందర్శించారు. విద్యార్థినులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంపౌండ్ వాల్‌తో పాటు, వాటర్ ఫెసిలిటీ, స్ట్రీట్ లైట్స్ సమస్యలను మంత్రి దృష్టికి విద్యార్థినులు తీసుకెళ్లారు.

Uttarakhand: ఛీ ఛీ మరీ ఇంత దారుణమా.. భార్యపై అనుమానంతో నోట్లో విద్యుత్ వైర్ పెట్టి మరీ..

Uttarakhand: ఛీ ఛీ మరీ ఇంత దారుణమా.. భార్యపై అనుమానంతో నోట్లో విద్యుత్ వైర్ పెట్టి మరీ..

తన పక్కనే నిద్రిస్తున్న 52 ఏళ్ల భార్యను విద్యుత్ వైర్ నోట్లో పెట్టి కరెంట్ షాక్‌కు గురయ్యేలా చేసి దారుణంగా హత్య చేసిన 60 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

Telangana: అదుపుతప్పి బోల్తా పడిన కారు.. ఒకరు మృతి..

Telangana: అదుపుతప్పి బోల్తా పడిన కారు.. ఒకరు మృతి..

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హుస్నాబాద్ - కరీంనగర్ రోడ్ లో అతి వేగంగా వెళ్తున్న కారు బోల్తా పడింది.

Viral Video:  రోడ్డు మధ్యలో ఉన్నట్టుండి కారు ఆపిన భర్త.. కొడుకుతో పాటూ భార్యను కింద లాగి మరీ.. అతడు చేసిన నిర్వాకం...

Viral Video: రోడ్డు మధ్యలో ఉన్నట్టుండి కారు ఆపిన భర్త.. కొడుకుతో పాటూ భార్యను కింద లాగి మరీ.. అతడు చేసిన నిర్వాకం...

దంపతుల మధ్య నిత్యం ఎన్నో రకాల సమస్యలు తలెత్తుంటాయి. అయితే అవి ఎక్కువగా నాలుగు గోడల వరకే పరిమితం అవుతుంటాయి. అయితే దంపతులు మాత్రం ఏమాత్రం విచక్షణా జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తుంటారు. కొందరైతే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి