• Home » Heat

Heat

Heatwave Alerts: కోస్తా భగభగ

Heatwave Alerts: కోస్తా భగభగ

ఎండ తీవ్రత, ఉక్కపోతతో కోస్తా ప్రాంతం ఉడికిపోయింది. విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకూ కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.

Temperature: 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత

Temperature: 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత

భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. ఆదివారం కూడా ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత అధికమైంది.

Heatwave Alert:బాబోయ్ బయటకు రావాలంటే భయమేస్తోంది..

Heatwave Alert:బాబోయ్ బయటకు రావాలంటే భయమేస్తోంది..

summer Heat: రోజు రోజుకూ ఎండలు పెరిగిపోతున్నాయి. ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Temperature Rise: 40 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు!

Temperature Rise: 40 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు!

అన్ని జిల్లాల్లోనూ 37 డిగ్రీలకు పైగానే ఎండ తీవ్రత కనిపించింది. వచ్చే 2రోజులు ఎండ తీవ్రత అలాగే ఉంటుందని హెచ్చరించింది. ఒకటి రెండు జిల్లాలు మినహా మిగిలిన అన్నింటికి ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

Politics: తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ రాజకున్న రాజకీయం

Politics: తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ రాజకున్న రాజకీయం

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. సీఎం రేవంత్ రెడ్డి సాధారణ మహిళా రూపంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారని.. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వానికి పోటీగా సోమవారం మేడ్చల్‌లో బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు.

Colorado airshow: ఒకేసారి 100 మందికి వడదెబ్బ..

Colorado airshow: ఒకేసారి 100 మందికి వడదెబ్బ..

విపరీతమైన వేడి గాలుల ప్రభావంతో ఎయిర్‌షోని(Colorado airshow) వీక్షిస్తున్న జనం ఒక్కసారిగా కుప్పకూలారు. వారందరికి వడదెబ్బ(Sun Stroke) తగిలిందని వైద్యులు నిర్ధారించారు.

Amaravati : ఉక్కపోత.. కరెంటు మోత!

Amaravati : ఉక్కపోత.. కరెంటు మోత!

వానాకాలంలోనూ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఎండ వేడి పెరిగిపోవడంతో విద్యుత్‌ వాడకం కూడా పెరిగిపోతోంది.

Heatwave alert in India: హీట్‌వేవ్ యూనిట్లు ప్రారంభించండి.. అధికారులను ఆదేశించిన మంత్రి జేపీ నడ్డా

Heatwave alert in India: హీట్‌వేవ్ యూనిట్లు ప్రారంభించండి.. అధికారులను ఆదేశించిన మంత్రి జేపీ నడ్డా

ఉత్తర భారత దేశాన్ని తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా(JP Nadda) పరిస్థితిపై సమీక్షించారు. హీట్ వేవ్ పరిస్థితులను ఎదుర్కోవడానికి అధికారులకు దిశానిర్దేశం చేశారు. బాధితులకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు అన్ని ఆసుపత్రులు సిద్ధంగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.

TG: ఎండలు.. పిడుగులు!

TG: ఎండలు.. పిడుగులు!

మాడు పగిలే ఎండ.. ఉక్కిరిబిక్కిరి చేసిన వాన! రెండూ ఒకేరోజు విరుచుకుపడటంతో ఆ కష్టనష్టాలు అన్నీఇన్నీకావు! ఎండదెబ్బకు ఇబ్బందిపడ్డ జనం పిడుగుపాట్ల శబ్దాలకూ వణికిపోయారు! వడదెబ్బ కొందరి ప్రాణాలు తీస్తే.. సాయంత్రానికి ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన చెట్లను కూకటివేళ్లతో పెకిలించి.. విద్యుత్తుస్తంభాలను పడగొట్టి.. ఇళ్లపై రేకులను గల్లంతు చేసి.. క్షణాల్లో లోతట్టు కాలనీలను జలమయంచేసి భీతావహ పరిస్థితిని సృష్టించింది.

Temperature: వడదెబ్బకు 14 మంది మృతి..

Temperature: వడదెబ్బకు 14 మంది మృతి..

రాష్ట్రంలో ఎండలు తీవ్రత కొనసాగుతోంది. మూడ్రోజులుగా 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బకు జనం పిట్టల్లా రాలుతున్నారు. శనివారం ఒక్కరోజే 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం అర్లి(టి)లో 45.7, జగిత్యాల జిల్లా కొల్వాయిలో 45.5,

తాజా వార్తలు

మరిన్ని చదవండి