Home » Gajwel
కాంట్రాక్టర్లను ధనికులను చేయడానికి మాత్రమే కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని మంత్రి వివేక్ వెంకట స్వామి ఆరోపించారు. జస్టిస్ పీసీ గోష్ కాళేశ్వరం ప్రాజెక్టుపై రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారమే దిశగా రేవంత్ ప్రభుత్వంపై పోరాడాలని గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. గులాబీ నేతలతో ఎర్రవల్లి ఫాంహౌస్లో మంగళవారం కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ మేరకు కేసీఆర్ ప్రకటన విడుదల చేశారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిఽధిలోని బెజుగామలోని రాయరావు చెరువులో వేర్వేరు కాలాలకు చెందిన 24వ జైన తీర్థంకరుడైన వర్థమాన మహావీరుని రెండు శిల్పాలను తెలంగాణ చరిత్రకారుడు కొలిపాక శ్రీనివాస్ గుర్తించారు.
గజల్స్ గాయకుడు కేశిరాజు శ్రీనివాస్ గానం చేసిన సంపూర్ణ శ్రీమద్ భగవద్గీత ఆడియో విడుదల కార్యక్రమం పాలకొల్లు లయన్స్ క్లబ్లో జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ తండ్రి నరసింహారావు ఆడియోని విడుదల చేశారు
గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనబడటం లేదంటూ గజ్వేల్, గౌరారం పోలీసుస్టేషన్లలో యూత్ కాంగ్రెస్ నేతలు వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. కాగా, బీజేపీ నేతల నిరసనపై గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్..
శ్మశాన వాటిక(కబ్రిస్తాన్)కు స్థలం కేటాయించాలని మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన ఎర్రవల్లికి చెందిన ముస్లింలు ఆర్డీవో కార్యాలయం ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు.
కాంగ్రెస్ సర్కారు పాలనా వైఫల్యాలపై నిలదీసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. గజ్వేల్లో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది.
Harish Rao : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దాలు ఆడుతోన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. తడి బట్టలతో కురుమూర్తి ఆలయానికి రావాలంటూ ఆయనకు హరీష్ రావు బహిరంగ సవాల్ విసిరారు.
ఆ ఏడుగురు యువకులు మధ్యతరగతికి చెందిన బాల్య స్నేహితులు..! అంతా చిన్నచిన్న పనులు చేసుకునే నిరుపేద కుటుంబాలకు చెందినవారే..! సంక్రాంతి సెలవులను సరదాగా గడుపుదామనుకున్నారు.
రాష్ట్రంలో ఆదివారం వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరులో ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో తల్లి, కుమారుడు దుర్మరణం పాలయ్యారు.