• Home » Fake videos

Fake videos

Case Filed: సీఎంపై పోస్టులు చేసిన వ్యక్తికి రిమాండ్‌

Case Filed: సీఎంపై పోస్టులు చేసిన వ్యక్తికి రిమాండ్‌

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అగౌరవపర్చే విధంగా ఫొటో ఎడిట్‌ చేసి వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.

High Court: క్రిశాంక్‌కు నోటీసు ఇచ్చి విచారణ చేపట్టండి

High Court: క్రిశాంక్‌కు నోటీసు ఇచ్చి విచారణ చేపట్టండి

కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూములకు సంబంధించిన ఫేక్‌ వీడియోల కేసులో బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ మన్నె క్రిశాంక్‌కు బీఎన్‌ఎ్‌సఎ్‌స 35 నోటీసు ఇచ్చి విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది.

Fake Photos: మాయమవుతున్న ఫేక్‌ వీడియోలు

Fake Photos: మాయమవుతున్న ఫేక్‌ వీడియోలు

కంచ గచ్చిబౌలి భూముల్లో ప్రాణభయంతో జింకలు పరుగులు పెడుతున్నట్లు, నెమళ్లు ఏడుస్తున్నట్లు ఫొటోలు, వీడియోలను తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్టు చేసిన వేలాది మంది.. ప్రస్తుతం వాటిని డిలీట్‌ చేస్తున్నారు.

నకిలీ వీడియోలు పోస్ట్‌ చేయలేదు

నకిలీ వీడియోలు పోస్ట్‌ చేయలేదు

కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై నకిలీ వీడియోలు, ఫొటోలు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడంతో.. ఈ అంశంపై బాలీవుడ్‌ నటి దియామీర్జా స్పందించారు.

High Court: నెమళ్ల అరుపులు.. జింకల పరుగులు.. అంతా ఉత్తదే

High Court: నెమళ్ల అరుపులు.. జింకల పరుగులు.. అంతా ఉత్తదే

కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూమి వ్యవహారంలో కొన్ని దుష్ట శక్తులు పని గట్టుకుని తప్పుడు ప్రచారం సాగించాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.

CM Revanth Reddy: కంచ గచ్చిబౌలి.. నకిలీ ఫొటోలు, వీడియోలపై.. సీఎం సీరియస్‌

CM Revanth Reddy: కంచ గచ్చిబౌలి.. నకిలీ ఫొటోలు, వీడియోలపై.. సీఎం సీరియస్‌

కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత నకిలీ వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న తీరుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు.

Fake Photo: సోషల్‌ మీడియాలో పెట్టిన కొన్ని ఫొటోలు నకిలీ..

Fake Photo: సోషల్‌ మీడియాలో పెట్టిన కొన్ని ఫొటోలు నకిలీ..

యంత్రాలతో చెట్ల తొలగింపు ప్రక్రియ జరుగుతుండగా నెమళ్లు, ఇతర వన్యప్రాణులు భయంతో పారిపోతున్నట్లుగా సోషల్‌ మీడియాలో పెట్టిన ఫొటో నకిలీదని తేలిందని, ఆ ఫొటో 99 శాతం ఏఐతో తయారు చేసిందని వెల్లడించారు.

AP Politics: యాక్షన్ స్టార్ట్.. జగన్‍కు నిద్ర పట్టడం లేదా..

AP Politics: యాక్షన్ స్టార్ట్.. జగన్‍కు నిద్ర పట్టడం లేదా..

ప్రభుత్వం ఫేక్‌గాళ్లపై చర్యలు తీసుకుంటామంటే జగన్ ఎందుకు బాధపడుతున్నారనో అర్థం కావడంలేదట. ప్రభుత్వం చర్యలు మొదలుపెడితే తమ తరపున ఫేక్ ప్రచారం చేసేవాళ్లు ఉండరని, దీంతో ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయకపోతే కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్తే తమ పార్టీ మనుగడ ఏమి కావాలనే భయంతోనే సీఎం ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే..

2.17 కోట్ల సిమ్‌లు రద్దు!

2.17 కోట్ల సిమ్‌లు రద్దు!

సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సైబర్‌ క్రైమ్‌కు ప్రధాన కారణంగా మారిన సిమ్‌ కార్డులు, మొబైల్‌ ఫోన్లపై దృష్టిపెట్టింది.

Fake News: ఏబీఎన్ పేరుతో వైసీపీ సర్వే ఫేక్ వీడియో..

Fake News: ఏబీఎన్ పేరుతో వైసీపీ సర్వే ఫేక్ వీడియో..

అమరావతి: పోలింగ్ ముగిసిన తర్వాత కూడా వైసీపీ నేతలు ఫేక్ పోస్టులకు అడ్డుకట్ట పడడంలేదు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్ వీడియోను వైసీపీ మూకలు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నారు. ఏపీలో ఎన్నికలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎలాంటి సర్వే నిర్వహించలేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి