• Home » Delhi liquor scam

Delhi liquor scam

YCP Liquor Corruption: లిక్కర్‌ సొమ్ము విదేశాలకు

YCP Liquor Corruption: లిక్కర్‌ సొమ్ము విదేశాలకు

జగన్‌ పాలనలో జరిగిన మూడున్నర వేల కోట్ల లిక్కర్‌ స్కామ్‌లో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయపడుతున్నాయి. కమీషన్ల సొమ్మును రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోకి మళ్లించడం, బంగారం కొనుగోలు చేయడంతో పాటు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు కొంత ఖర్చు చేసినట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణలో తేలిన సంగతి తెలిసిందే.

SIT Investigation: లిక్కర్‌ స్కామ్‌లో అసలు విలన్‌ ఎవరు

SIT Investigation: లిక్కర్‌ స్కామ్‌లో అసలు విలన్‌ ఎవరు

లిక్కర్‌ స్కామ్‌లో కీలక నాయకులు అరెస్ట్‌ అయినా, తెర వెనకున్న అసలు సూత్రధారి ఇంకా బయటపడలేదు. సిట్‌ ఆధునిక టెక్నాలజీతో విచారణ జరుపుతోంది.

Delhi Victory: ఢిల్లీ విజయంలో ఒకే ఒక్కడు.. మోదీని మించి..

Delhi Victory: ఢిల్లీ విజయంలో ఒకే ఒక్కడు.. మోదీని మించి..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మూడు దశాబ్ధాల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పడనుంది. బీజేపీ మెజార్టీ మార్క్ దాటడానికి అసలు కారణం ఏమిటి.. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి ఎవరో తెలుసుకుందాం.

CM Athishi: మరికొన్ని గంటల్లో పోలింగ్.. ఢిల్లీ సీఎంపై ఎఫ్ఐఆర్.. అసలు విషయం ఏమిటంటే..?

CM Athishi: మరికొన్ని గంటల్లో పోలింగ్.. ఢిల్లీ సీఎంపై ఎఫ్ఐఆర్.. అసలు విషయం ఏమిటంటే..?

CM Athishi: మరికొద్ది గంటల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి వేళ.. సీఎం అతిషిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఎన్నికల సంఘంపై సీఎం అతిషి విరుచుకు పడ్డారు. బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరితోపాటు వారి కుటుంబ సభ్యులు దాడులు చేస్తూన్నా.. ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.

CM Revanth Reddy: కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేసిన సీఎం రేవంత్

CM Revanth Reddy: కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేసిన సీఎం రేవంత్

CM Revanth Reddy: అబద్ధాలు ఆడటంలో ప్రధాని మోదీ, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఒకటేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.ఢిల్లీలో అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఇటు సీఎంగా కేజ్రీవాల్, అటు పీఎంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీకి చేసింది ఏమీ లేదని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.

Kejrival : ఢిల్లీ ఎన్నికల సమయంలో..కేజ్రీవాల్‌కు ఈడీ షాక్..

Kejrival : ఢిల్లీ ఎన్నికల సమయంలో..కేజ్రీవాల్‌కు ఈడీ షాక్..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది..

Delhi High Court: కాగ్ నివేదికపై అసెంబ్లీలో చర్చకు జాప్యం.. ఆప్ సర్కారుపై హైకోర్టు అసహనం

Delhi High Court: కాగ్ నివేదికపై అసెంబ్లీలో చర్చకు జాప్యం.. ఆప్ సర్కారుపై హైకోర్టు అసహనం

మద్యం విధానంపై కాగ్ నివేదికను అసెంబ్లీకి సమర్పించేలా ప్రత్యేక సమావేశానికి ఆదేశించాలంటూ బీజేపీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు విచారణ జరిపింది.

ఢిల్లీ మద్యం కేసులో ఆఖరి నిందితుడికీ బెయిల్‌

ఢిల్లీ మద్యం కేసులో ఆఖరి నిందితుడికీ బెయిల్‌

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో చివరి నిందితుడైన వ్యాపారవేత్త అమన్‌దీ్‌పసింగ్‌ ధాల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

Supreme Court : అభిషేక్‌కు బెయిల్‌

Supreme Court : అభిషేక్‌కు బెయిల్‌

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో నిందితుడు అభిషేక్‌ బోయినపల్లికి సుప్రీంకోర్టు సోమవారం సాధారణ బెయిల్‌ మంజూరు చేసింది.

Arvind Kejriwal : రాజీనామా చేస్తా

Arvind Kejriwal : రాజీనామా చేస్తా

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. రెండ్రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు. ‘‘నేను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు సీఎం పదవిలో ఉండను.

తాజా వార్తలు

మరిన్ని చదవండి