Home » Defence Intelligence Agency
'అవాన్గార్డ్', 'విష్ణు' వంటి ఆయుధాలతో, హైపర్ సోనిక్ యుద్ధ యుగం యొక్క కొత్త శకం ఆవిర్భమవుతుంది. ఇక్కడ వేగం, యుక్తి ఎవరు ముందుండాలో నిర్ణయిస్తాయి. ప్రస్తుతం రష్యా అవన్గార్డ్తో ముందంజలో ఉండగా, భారత్ దేశం త్వరలోనే..
అమెరికా దాటి ఆలోచనలు చేస్తోంది భారత్. జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ చేస్తున్న జాప్యాన్ని అధిగమించేందుకు యూకే కు చెందిన రక్షణ తయారీ దిగ్గజం రోల్స్ రాయిస్, లేదా ఫ్రాన్స్కు చెందిన సఫ్రాన్తో కలిసి..
భారత్, అమెరికా దేశాలు తమ మధ్య వ్యూహాత్మక, రక్షణ సంబంధాల బలోపేతం దిశగా పదేళ్లకాలానికి రక్షణ ఒప్పందం చేసుకోనున్నాయి.
యావత్ భారతావని నిర్ఘాంతపోయేలా చేస్తున్న ఘటనలివి. సాధారణ భారతీయులు పాకిస్తానీ ISI ఏజెంట్లుగా ఎలా మారుతున్నారానేది ఇప్పుడు భారత్ను కలవరపరుస్తోన్న అంశం.
భారత రక్షణ రహస్యాలు తెలుసుకోవడానికి పాకిస్థాన్ భారత్లో పెద్ద నెట్ వర్కే నడిపినట్టు అర్థమవుతోంది. ఇటీవల ఏటీఎస్ అరెస్ట్ చేసిన గోహిల్ తాజాగా ఇచ్చిన సమాచారం ప్రకారం భారతదేశంపై పాక్ కుటిల యత్నాలు మరిన్ని బయటకు వస్తున్నాయి.
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ నిఘా కార్యకర్తలతో సంప్రదింపులు జరిపిందని, అయితే, ఉగ్రవాదంతో ఆమెకు ఎటువంటి సంబంధాలు లేవని పోలీసులు తేల్చారు.
భారత విమానాశ్రయాలు 32 ప్రాంతాలలో సర్వీసులు తిరిగి ప్రారంభించాయి. పాకిస్థాన్తో కాల్పుల విరమణ నేపథ్యంలో ఈ విమానాశ్రయాల్లో రాకపోకలు పునరుద్ధరించబడినట్లు ఏఏఐ ప్రకటించింది.
పాకిస్థాన్ ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పిన ఆపరేషన్ సిందూర్ విజయంపై బీజేపీ తిరంగయాత్ర నిర్వహించనుంది. 13 నుంచి 23 మే వరకు 11 రోజుల పాటు ఈ యాత్ర దేశవ్యాప్తంగా జరుగుతుంది.
భారత దేశంలో తొలిసారి లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ (డీఈడబ్ల్యూ) ఎంకే-2(ఏ)ని విజయవంతంగా పరీక్షించింది డీఆర్డీవో. ఇది డ్రోన్ల, క్షిపణుల వంటి లక్ష్యాలను 30 కిలోవాట్ లేజర్ సామర్థ్యంతో ధ్వంసం చేయగలిగే సామర్థ్యం కలిగి ఉంది
భారతదేశ రక్షణ రంగాన్ని పటిష్టం చేయడంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. విశాఖ సముద్ర తీరంలో అణుసామర్థ్యం కలిగిన ఎస్ఎస్బీఎన్ ఎస్-4 అనే నాలుగవ జలాంతర్గామిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరించినట్లు కథనాలు వెలవడ్డాయి.