Home » Cyprus
సైప్రస్ ప్రభుత్వ అవార్డు 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇరుదేశాల సంస్కృతి, సోదరభావం, వసుదైవ కుటుంబ భావనకు ప్రతీక అని చెప్పారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ సైప్రస్ చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడి అధ్యక్షుడు స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోదీకి స్వాగతం పలికారు. అయితే ఈ పర్యటన భారతదేశానికి ఎందుకు ముఖ్యమనేది ఇక్కడ తెలుసుకుందాం.
సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి మోదీ ఈనెల 15, 16 తేదీల్లో ఆ దేశంలో అధికారిక పర్యటన జరుపుతారు. రెండు దశాబ్దాలుగా ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే ప్రథమం.