Home » Cinema News
తొలకరి చినుకులు ప్రకృతినే కాదు... మనసును, శరీరాన్ని ఆహ్లాదభరితంగా మారుస్తాయి. వానతో ప్రతీ ఒక్కరికీ పెనవేసుకున్న జ్ఞాపకాలు, అనుభూతులు ఎన్నో. సెలబ్రిటీలైతే బ్యూటీ అండ్ స్కిన్కేర్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తారు. అలాంటి మాన్సూన్ ముచ్చట్లే ఇవి...
Pawan On Theaters Band: సినిమా హాళ్ల బంద్ ప్రకటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలని ఆదేశించారు. ఈ అవాంఛనీయ పరిస్థితికి కారకుల్లో జనసేన తరఫువాళ్ళు ఉన్నా చర్యలకు వెనుకాడవద్దని స్పష్టం చేశారు.
పెళ్లి గురించి నాకు ఎటువంటి బాధ లేదనారు ప్రముఖ హీరోయిన్ త్రిష. ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే... నేను షూటింగ్ లొకేషన్లో కాస్త రిజర్వ్డ్గా ఉంటా. కానీ నిజ జీవితంలో మాత్రం పూర్తి భిన్నం. నాకు బోలెడంత మంది స్నేహితులున్నారు. మేమంతా ఒకచోట చేరామంటే అల్లరి ఓ రేంజ్లో ఉంటుంది. ఖాళీ దొరికితే చాలు... ఫోన్లో ఛాటింగ్ చేస్తా. అంత పిచ్చిగా ఫోన్ వాడుతుంటా. వెంకటేశ్, ప్రకాశ్ రాజ్లకు నా ఫోన్ పిచ్చి గురించి తెలిసి, నన్ను ఏడిపిస్తుంటారు.
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా ఓటీటీల్లో విడుదలవుతున్న సినిమాలు, వెబ్సిరీస్లు...
Tollywood: సూపర్స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్ అదరగొట్టేశాడు. సూపర్బ్ యాక్టింగ్తో ఫ్యాన్స్ హృదయాలు కొల్లగొట్టేశాడు. అతడి నటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మ శుక్రవారం ఒంగోలులో పోలీసు విచారణకు హాజరయ్యారు. మద్దిపాడు పోలీసు స్టేషన్లో గతేడాది నవంబరులో...
హత్య సినిమా ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలని వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు యాదాటి సునీల్కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.
Telangana: ఏపీకి చెందిన ఓ మహిళ సినిమాల్లో నటించాలనే కోరికతో హైదరాబాద్కు వచ్చింది. తొలుత మణికొండలో నివాసం ఉన్న మహిళ తరువాత అమీర్పేట్కు షిఫ్ట్ అయ్యింది. ఈ క్రమంలో సినిమాల్లో ఛాన్స్ అంటూ ఓ వ్యక్తి ఆమె పట్ల ప్రవర్తించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. సినిమాలో నటించాలని కోటి ఆశలతో నగరానికి వచ్చిని ఏపీకి చెందిన మహిళకు ఊహించని షాక్ తగిలింది.
రామ్చరణ్ హీరోగా తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’, నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సినిమాల టికెట్ల ధర పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
హిందీ చిత్రపరిశ్రమలో మొట్టమొదటి సూపర్స్టార్గా ఓ వెలుగు వెలిగారు రాజేష్ఖన్నా. ఆకర్షించే అందం, అద్భుత అభినయంతో పాటు వ్యక్తిగత వివాదాలతోనూ ఎప్పుడూ లైమ్లైట్లో ఉండేవాడు. చనిపోయి 12 ఏళ్లు గడుస్తున్నా.. వ్యక్తిగత జీవితం, ఆస్తి తగాదాలతో మళ్లీ బీటౌన్లో చర్చనీయాంశంగా మారింది రాజేష్ఖన్నా పేరు. పుష్కర కాలం గడిచాక రాజేష్ఖన్నా లివింగ్ పార్ట్నర్, నటి అనితా అద్వానీ..