Home » Chess
ఫిడే ఉమెన్స్ చెస్ వరల్డ్ కప్ విజేతగా నిలిచి, ప్రతిష్టాత్మక గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించిన తొలి భారతీయురాలు..
పందొమ్మిది సంవత్సరాల దివ్య దేశ్ముఖ్ ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ ట్రై బ్రేకర్లో కోనేరు హంపిపై దివ్య దేశ్ముఖ్ విజయం సాధించి భారతదేశానికి చెందిన ఎనభై ఎనిమిదో గ్రాండ్ మాస్టర్గా అవతరించింది.
విశ్వ చెస్లో భారత్ ఆధిపత్యానికి తాజా నిదర్శనం..మహిళల వరల్డ్ కప్ ఫైనల్...
చెస్ ప్రపంచకప్నకు చాలా ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. దాదాపు 23 ఏళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ ఏడాది అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు జరగబోతోంది.
భారత గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలీ రమేశ్ బాబు, దివ్యా దేశ్ముఖ్
Gukesh Victory: ప్రపంచ చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ను గుకేష్ ఒకసారి కాదు.. రెండు సార్లు ఓడించాడు. జులై మూడవ తేదీన జరిగిన సూపర్ యునైటెడ్ రాపిడ్ అండ్ బ్లిండ్జ్ టోర్నమెంట్లో కూడా మాగ్నస్ను చిత్తుచిత్తుగా ఓడించాడు.
గ్రాండ్ చెస్ టూర్ ర్యాపిడ్ విభాగంలో గుకేష్ హవా కొనసాగుతోంది. శుక్ర వారం జరిగిన 7, 8 రౌండ్లను గుకేష్ డ్రా చేసుకొని 12 పాయింట్లతో టాప్లో కొన సాగుతున్నాడు
వరల్డ్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ చెలరేగిపోతున్నాడు. వరుస విజయాలతో చెస్లో తనదైన మార్క్ సృష్టిస్తున్నాడు. అలాంటోడికి ఆ పని మాత్రం చేయొద్దంటూ కీలకమైన సలహా ఇచ్చాడు దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్.
ప్రపంచ చాంపియన్ గుకేష్..నార్వే చెస్ టోర్నీ టైటిల్ రేసులోకి దూసుకొచ్చాడు. తొమ్మిదో రౌండ్లో చైనా గ్రాండ్మాస్టర్ వీ యీని చిత్తు చేసి మూడు పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు.
వరల్డ్ నంబర్ వన్ చెస్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్సన్కు భారత యువ గ్రాండ్మాస్టర్ గుకేష్ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. 14 ఏళ్లుగా ప్రపంచ నంబర్ వన్గా కొనసాగుతున్న కార్ల్సన్ను కంగుతినిపించాడు గుకేశ్. ఆ తర్వాత ఏం జరిగిందంటే..