• Home » CEO

CEO

Sanjog Gupta: ఐసీసీ సీఈఓగా

Sanjog Gupta: ఐసీసీ సీఈఓగా

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ఐసీసీ సీఈఓగా సంజోగ్‌ గుప్తా నియమితుడయ్యాడు.

Pavel Durov: వీర్యదానంతో పుట్టిన 100మందికి ఆస్తి పంచేస్తా

Pavel Durov: వీర్యదానంతో పుట్టిన 100మందికి ఆస్తి పంచేస్తా

తన వీర్యదానంతో ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో 100 మంది జన్మించారంటూ సంచలన ప్రకటన చేసిన ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ టెలిగ్రామ్‌ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్‌ దురోవ్‌ మరో సంచలన ప్రకటన చేశారు.

పాక్‌లో నాకు మరణ శిక్ష పడేలా ఉంది: జుకర్‌బర్గ్‌

పాక్‌లో నాకు మరణ శిక్ష పడేలా ఉంది: జుకర్‌బర్గ్‌

ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో తనకు మరణశిక్ష పడేలా ఉందని ఆయన పేర్కొన్నారు.

 Loan Syndication : హడ్కో సీఈవోతో నారాయణ భేటీ

Loan Syndication : హడ్కో సీఈవోతో నారాయణ భేటీ

రాష్ట్ర పురపాలకమంత్రి పి.నారాయణ హడ్కో సీఈవో సంజయ్‌ కుల్‌శ్రేష్ఠతో మంగళవారమిక్కడ సమావేశమయ్యారు.

Pavel Durov: టెలిగ్రామ్‌ సీఈవో పావెల్‌ దురోవ్‌ అరెస్టు

Pavel Durov: టెలిగ్రామ్‌ సీఈవో పావెల్‌ దురోవ్‌ అరెస్టు

టెలిగ్రామ్‌ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్‌ దురోవ్‌ను పారి్‌సలో పోలీసులు అరెస్టు చేశారు.

Starbucks: ఇంటి నుంచి ఆఫీసుకి రోజూ 1,600 కి.మీల ప్రయాణం

Starbucks: ఇంటి నుంచి ఆఫీసుకి రోజూ 1,600 కి.మీల ప్రయాణం

ప్రముఖ కాఫీ బ్రాండ్‌ స్టార్‌బక్స్‌ నూతన సీఈవో బ్రియాన్‌ నికోల్‌ ఇంటి నుంచి ఆఫీసుకి ప్రతి రోజు 1600 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు.

MD Radhakrishna: ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో సింగరేణి సీఎండీ బలరాం భేటీ..

MD Radhakrishna: ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో సింగరేణి సీఎండీ బలరాం భేటీ..

సింగరేణి సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌ బలరాం బుధవారం ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు.

Hyderabad: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా సుదర్శన్‌రెడ్డి..

Hyderabad: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా సుదర్శన్‌రెడ్డి..

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో)గా సి.సుదర్శన్‌రెడ్డిని కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ప్రస్తుతం సీఈవోగా ఉన్న వికా్‌సరాజ్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్‌ చేసింది. 2

Hyderabad: కోడ్‌ ముగిసింది..

Hyderabad: కోడ్‌ ముగిసింది..

రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఎన్నికల క్రతువు పూర్తయి పాలనకు వేళయింది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు దాదాపు ఏడు నెలల్లో మూడు నెలల పాటు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండటంతో పెద్దగా ప్రభుత్వ కార్యకలాపాలు సాగలేదు.

CEO: ఎన్నికల ప్రక్రియలో తుది అంకానికి..:  ముఖేష్ కుమార్ మీనా

CEO: ఎన్నికల ప్రక్రియలో తుది అంకానికి..: ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: ఎన్నికల ప్రక్రియలో తుది అంకానికి చేరుకున్నామని, మార్చి16వ తేదీన నోటిఫికేషన్ వస్తే.. మే 13వ తేదీన పోలింగ్ జరిగిందని, జూన్ 4వ తేదీ (మంగళవారం) కౌంటింగ్ జరుగుతుందని ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి