Home » CBI
మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ(ఓడీఎఫ్) మాజీ స్టోర్స్ ఇన్చార్జి మాశెట్టి గోపాల్పై సీబీఐ ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసింది.
ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో దోషిగా తేలిన మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డికి ఎలాంటి ఊరట కల్పించరాదని సీబీఐ హైకోర్టును కోరింది.
ఈడీ డిప్యూటీ డైరెక్టర్ చింతన్ రఘువంశీని సీబీఐ అధికారులు లంచం తీసుకుంటుండగా ఒడిశాలో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఓ ప్రముఖ సంస్థకు లాభం చేకూర్చేందుకు రూ.70లక్షలు డిమాండ్ చేసిన ఆదాయ పన్ను శాఖ కమిషనర్ లావుడ్యా జీవన్లాల్ను సీబీఐ అదుపులోకి తీసుకుంది.
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈయన 2023 మే 25న రెండేళ్ల కాలానికి బాధ్యతలు చేపట్టారు.
ప్రవీణ్ సూద్ 1986లో ఐపీఎస్లో చేరారు. 1989లో మైసూరులో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత బళ్లారి, రాయచూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా సేవలందించారు. అనంతరం బంగళూరు డీసీపీగా పనిచేశారు.
గాలి జనార్దన్రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ బృందం ఐటీ అధికారులుగా హోటల్లో దిగింది. అతని నెట్వర్క్ను దృష్టిలో ఉంచుకుని సీక్రెట్గా దాడి చేసి నగదు, బంగారం, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
నూతన సీబీఐ డైరెక్టర్ నియామకం కోసం ప్రధాని మోదీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ కన్నాలతో కుడిన సెలెక్ట్ కమిటీ సమావేశమైంది. ప్రతిపాదిత అధికారుల పేర్లపై సెలెక్ట్ కమిటీలో చర్చ జరిగింది. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రస్తుత డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని మరో సంవత్సరం పొడిగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కాంగ్రెస్ అగ్రనేత, ఆపార్టీ పార్లమెంటరీ పక్ష నేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ప్రధాని మోదీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో
Minister Ponnam Prabhakar: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్పై మోదీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. సీబీఐ, ఈడీల మీద ఆధారపడే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని .. మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.