Home » Business news
డబ్బును సురక్షితంగా భద్రపరుచుకుని, స్థిరమైన ఆదాయాన్ని పొందాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. తక్కువ రిస్క్తో, స్థిరమైన లాభాలను పొందాలంటే మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్స్ (FDs) మంచి ఆప్షన్. అలాంటి వారు రెండేళ్లలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ఏ బ్యాంకులో వడ్డీ వస్తుందనే విషయాలను ఇక్కడ చూద్దాం.
స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల సందడి వచ్చేసింది. రాబోయే వారం దాదాపు 10కిపైగా కంపెనీలు మార్కెట్లోకి రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు ఉదయం నాటికి పసిడి ధరలు భారీగా పంజుకున్నాయి. అయితే వీటి ధరలు ఏ మేరకు చేరుకున్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బంగారం, వెండి ప్రియులకు మరోసారి శుభవార్త వచ్చేసింది. ఎందుకంటే వీటి ధరలు ఆగస్టు 2, 2025న మళ్లీ దిగివచ్చాయి. ఈ రేట్లు తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారుల్లో సంతోషం నెలకొంది.
అంతర్జాతీయ డ్రోన్ తయారీదారు ఫిక్సర్ నుంచి రూ.85 కోట్ల ఆర్డర్ను అందుకున్నట్లు ఏకేఎ్సఐ ఏరోస్పేస్
ట్రంప్ సుంకాల పోటుతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ భారీగా నష్టపోయాయి.
జూలై నెలలో ప్యాసింజర్ వాహన టోకు విక్రయాలు మందగించాయి. దేశంలో అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకీ
ప్రభుత్వ రంగంలోని ఐడీబీఐ బ్యాంక్లో వ్యూహాత్మక వాటాల విక్రయాన్ని త్వరితగతిన పూర్తి చేయటానికి ప్రభుత్వం
స్నాప్డీల్ మాతృసంస్థ ఏస్వెక్టర్కు చెందిన స్టెల్లారో బ్రాండ్స్... ఎథ్నిక్ వేర్ బ్రాండ్ రంగీతా హైదరాబాద్లో