Home » Business news
హోం లోన్ తీసుకోవాలని చూస్తున్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ క్రమంలో జూన్ 15, 2025 నుంచి హోమ్ లోన్ (SBI Home Loans) వడ్డీ రేట్లు తగ్గించనున్నట్లు తెలిపింది.
భారతదేశంలో క్రమంగా క్రిప్టోకరెన్సీపై పెట్టుబడులు చేసే వారి సంఖ్య పెరిగింది. కానీ వీటి లావాదేవీలపై మాత్రం పన్నులు చెల్లించడం లేదని కేంద్రం చెబుతోంది. ఈ క్రమంలో అలాంటి వారిపై చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది.
దేశంలో పన్ను చెల్లింపుదారులకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఎందుకంటే అడ్వాన్స్ పన్ను చెల్లింపు చివరి తేదీ ఈసారి జూన్ 15న ఆదివారం వచ్చింది. దీంతో సండే కూడా చెల్లింపులు చేసుకోవచ్చా, లేదంటే మండే జూన్ 16న చేసుకోవచ్చా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్క రోజులో భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర ఒక దశలో 78.50 డాలర్లకు ఎగబాకినప్పటికీ.. మళ్లీ కాస్త తగ్గి 74.80 డాలర్ల వద్ద స్థిరపడింది.
ఇరాన్ అణు కేంద్రాలు, సైనిక స్థావరాలపైౖ ఇజ్రాయెల్ దాడుల ప్రకంపనలు ప్రపంచ మార్కెట్లతోపాటు దలాల్స్ట్రీట్నూ తాకాయి. దాంతో ఈ వారాంతం ట్రేడింగ్ మన సూచీలకు బ్లాక్ ఫ్రైడేగా పరిణమించింది.
ప్రస్తుత జీవన శైలిలో అనుకోకుండా వచ్చే ఖర్చులను తీర్చుకునేందుకు అనేక మంది పర్సనల్ లోన్స్ తీసుకుంటారు. కానీ, ఈ రుణాలు క్రమంగా తీర్చే బదులు, భారంగా మారుతుంటాయి. ఒకటికి మించి లోన్స్ ఉంటే వాటిని ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఈజీగా తీర్చేందుకు ఏం చేయాలనే (Personal Loan Repayment) విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
విదేశీ మదుపర్లు పెట్టుబడులను క్రమంగా పెంచుకుంటుండడంతో దేశీయ సూచీలు గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్నాయి. మంగళవారం కూడా విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.2302 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. గత మూడు రోజులుగా వారు షేర్ల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు.
పన్ను చెల్లింపుదారులకు కీలక అలర్ట్. ఎందుకంటే ముందస్తు పన్ను చెల్లించేందుకు గడువు తేదీ జూన్ 15 వరకు (Income Tax Deadline) మాత్రమే ఉంది. అయితే దీనిని గడువులోగా చెల్లించకపోతే ఏమవుతుంది, ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఇండియాలో జరిగిన విమాన ప్రమాదం, అమెరికాలో బోయింగ్ షేర్ల పతనానికి (Boeing Shares Crash) దారి తీసింది. దీంతోపాటు భారతీయ స్టాక్ మార్కెట్ కూడా గురువారం భారీ నష్టాలతో ముగిసింది. అయితే ఈ ప్రమాదానికి, మార్కెట్ పడిపోవడానికి గల కారణాలేంటోనేది ఇక్కడ తెలుసుకుందాం.
విదేశీ మదుపర్లు పెట్టుబడులను క్రమంగా పెంచుకుంటుండడంతో దేశీయ సూచీలు గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్నాయి. మంగళవారం కూడా విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.2302 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. గత మూడు రోజులుగా వారు షేర్ల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు.