Home » Budget 2025
ఇస్లామాబాద్ గత నెలలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి 2.4 బిలియన్ డాలర్ల ఆర్థికసాయం పొందింది. 2025-26 బడ్జెట్ను రూపొందించే ముందు ఐఎంఎఫ్తో సంప్రదింపులు జరుపేందుకు కట్టుబడి ఉన్నట్టు ఇస్లామాబాద్ ప్రకటించింది.
దాదాపు రూ.17.5 ట్రిలియన్లతో కొత్త బడ్జెట్ రూపకల్పనకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) ప్రభుత్వం పీపీపీతో షేర్ చేసుకుందని, అందులో రక్షణ వ్యయాన్ని 18 శాతానికి పెంచేందుకు అంగీకరించిందని ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపింది.
ఢిల్లీ-ఎన్సీఆర్లో రవాణా మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1,000 కోట్లు కేటాయించారు. సంక్షేమ పథకాల్లో భాగంగా అర్హత కలిగిన మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం అందించేందుకు రూ.5,100 కోట్లు కేటాయించారు.
'వికసిత్ ఢిల్లీ బడ్జెట్' రూపకల్పన కోసం నిపుణులతో సహా వివిధ వర్గాలను తమ ప్రభుత్వం సంప్రదించిందని, ప్రజల నుంచి ఇ-మెయిల్ ద్వారా 3,300 సూచనలు, వాట్సాప్ ద్వారా 6,982 సూచనలు వచ్చాయని సీఎం రేఖాగుప్తా తెలిపారు.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకుగాను ఆదాయాన్ని తెచ్చే కీలకమైన ఎక్సైజ్, రిజిస్ర్టేషన్ శాఖల పరిధిలో ధరలు పెంచక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.
రైతు భరోసా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెంచింది. గతంలో ఏడాదికి రూ.15 వేల కోట్లు కేటాయిస్తుండగా ఈసారి రూ.18 వేల కోట్ల కేటాయించింది. రూ.3 వేల కోట్లు పెంచటం గమనార్హం.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మొత్తం రూ.86 లక్షల కోట్లు. పదేళ్లలో ఐదు రెట్లు అభివృద్ధి చేస్తాం. ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనే తెలంగాణ నమూనా.
రవాణా శాఖకు బడ్జెట్లో ప్రభుత్వం రూ.4,485 కోట్లు కేటాయించింది. మహిళలకు ఉచిత ప్రయాణం (మహాలక్ష్మి) పథకానికి రూ.4,305 కోట్లు కేటాయించింది.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి అసెంబ్లీలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కూడా మరోమారు ఆలింగనం చేసుకున్నారు.