Home » Britain
ఆన్లైన్ గేమ్స్.. వీడియో గేమ్స్ ఆడే పిల్లలను తల్లిదండ్రులు ఇకపై ఓ కంట కనిపెట్టాల్సిందే. లేకపోతే అంతే సంగతులు. ఎందుకంటే.. డిజిటల్ గేమింగ్ ప్లాట్ ఫామ్స్ను రిక్రూట్మెంట్ అడ్డాగా మార్చుకుంటున్నాయి తీవ్రవాద బృందాలు. టీనేజర్లే లక్ష్యంగా.. చాట్ పేరిట మాటల గాలం వేసి తమవైపు లాక్కుంటున్నాయని తాజాగా బ్రిటిష్ పరిశోధకులు సంచలన నివేదిక విడుదల చేశారు.
Air India Crash: డీఎన్ఏ పరీక్షలు చేయకుండానే దాదాపు 12 శవాలను ఎయిర్ ఇండియా యూకేకు పంపినట్లు సమాచారం. ఆ శవాల అప్పగింతలో తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది. ప్రముఖ యూకే మీడియా దీనిపై ఓ కథనం ప్రచురించింది.
సోషల్ మీడియాలో కడుపుబ్బనవ్వించే మీమ్స్కు, కామెంట్లకు దారితీసిన బ్రిటీష్ యుద్ధ విమానం
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానం ఇది. దీని ఖరీదు దాదాపు 110 మిలియన్ డాలర్లు. భారత్తో కలిసి యుద్ధ విన్యాసాలతో పాల్గొన్న ఈ విమానాన్ని సాంకేతిక లోపం కారణంగా జూన్ 14న అత్యవసరంగా తిరువనంతపురం విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.
ఎన్నికల్లో ఓటేసేందుకు కనీస వయోపరిమితిని 16 ఏళ్లకు తగ్గించేందుకు బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ ప్రతిపాదనలకు పార్లమెంటు ఆమోదం తెలపాల్సి ఉంది.
యునైటెడ్ కింగ్డమ్ యూకేలో ఈ నెల 15 నుంచి సాధారణ వీసాల స్థానంలో ఈ-వీసాలు అమల్లోకి వస్తాయి
హీత్రూ ఎయిర్పోర్టులో పనిచేస్తున్న భారతీయులు, ఇతర ఆసియా దేశాల వారిని వెంటనే డిపోర్టు చేయాలంటూ ఓ బ్రిటన్ మహిళ పెట్టిన పోస్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెపై జనాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.
ది బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన ఎఫ్-35 యుద్ధ విమానంలో సాంకేతిక సమస్యలు ఏర్పడటంతో జూన్ 14న కేరళలోని తి రువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది....
కేరళలో సాంకేతిక లోపంతో నిలిచిపోయిన ఎఫ్-35ని రిపేర్ చేయడం కష్టమని రాయల్ నేవీ భావిస్తున్నట్టు సమాచారం. విమానాన్ని భాగాలుగా విడగొట్టి స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన పరిహారం పెంపు కోసం యూకేలోని బాధిత కుటుంబాలు కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది. ఎయిర్ ఇండియాతో పాటు బోయింగ్పై కూడా కేసు వేసేందుకు నిర్ణయించుకున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.