Home » Blood Donation
ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రక్త నిధి కేంద్రాలపై పర్యవేక్షణ కరువైంది. కొందరు సిబ్బంది.. యఽథేచ్ఛగా రక్తాన్ని అమ్మేసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంకులో అర్ధరాత్రి వేళ అక్కడ పనిచేసే ఓ ఉద్యోగే బ్లడ్ బ్యాగులను దోపిడీ చేశారు.
తలసీమియా చిన్నారులు రక్తం దొరక్క గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒకసారి రక్తం ఇస్తే తప్ప ఆ చిన్నారుల మనగడ ముందుకు సాగదు. అయితే దాతలు పెద్దగా ముందుకు రాకపోవడంతో రక్తానికి ఇప్పుడు తీవ్ర కొరత ఏర్పడింది.
ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఆత్మకూరు డీఎస్పీ ఆర్.రామాంజి నాయక్ సూచించారు.
రక్తంలో ఇన్ఫెక్షన్లు ఆరోగ్యాన్ని గుల్ల చేస్తాయి. రోగ కారకాలు రక్తంలోకి చొరబడినా, ఎప్పటికప్పుడు నశించి ఆరోగ్యం క్షేమంగా ఉండాలంటే అందుకు తోడ్పడే పదార్థాలతో రక్తాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అందుకోసం...
తీసుకునే ఆహారం శరీర తత్వంతో సరిపోలితే అనారోగ్యాలను కలిగించే జిహ్వచాపల్యాలకు దూరంగా ఉండగలుగుతాం! ఈ సూత్రం ఆధారంగా వాడుకలోకొచ్చిన తాజా డైట్...‘బ్లడ్ గ్రూప్ డైట్’!
ప్రపంచానికి సవాలు విసురుతున్న రోగాల్లో క్షయ ఒకటి. దీని నిర్ధారణ ఖర్చుతో కూడుకున్నది. ప్రస్తుతం సాంప్రదాయ పద్ధతుల ద్వారా టీబీని నిర్ధారించడానికి 42 రోజులు పడుతోంది.
రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రధానోపాధ్యాయులు శ్రీనివా్సరెడ్డి అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా శుక్రవారం మండలంలోని ఉద్దేహాళ్ గ్రామంలో రక్తదానంపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు.
రక్తమిచ్చి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలు కాపాడగలిగిన రక్తదాత నిజమైన హీరో అని జిల్లా కలెక్టరు డాక్టర్ వినోద్ కుమార్ కొనియాడారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని శుక్రవారం స్థానిక పాతూరు సీడీ ఆస్పత్రిలో రెడ్క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రక్తదాన శిబిరాల నిర్వాహకులకు ప్రశంసాపత్రాలు అందజేసి, సత్కరించారు. అనంతరం వేడుకలనుద్దేశించి కలెక్టరు మాట్లాడుతూ.. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరు హిరోనే అన్నారు. జిల్లాలోని ప్రతిఒక్కరూ రక్తదానానికి ముందుకురావాలని ...