Home » Birthday Special
కడియం రైతులు 500 కిలోల ధాన్యంతో సీఎం చంద్రబాబు ముఖచిత్రాన్ని రూపొందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వినూత్న కార్యక్రమం ప్రజలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింద
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షల తెలియజేశారు. భవిష్యత్ రంగాలపై దృష్టి సారించి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చంద్రబాబు కృషి.. చేస్తున్న తీరును ప్రశంసనీయమని ప్రధాని మోదీ అన్నారు.
రాజకీయాల్లో ‘విజనరీ’ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు చంద్రబాబు. పాలనలో టెక్నాలజీని వినియోగించడం, వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టడంలో ఆయన ఆద్యుడు. 75 ఏళ్ల చంద్రబాబు తన జీవితంలో దాదాపు 47 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
Namrata Shirodkar Birthday: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి, మాజీ మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్ పుట్టిన జనవరి 22న తన పుట్టిన రోజు వేడుకను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఆధ్వర్యంలో ఆమె బర్త్డే చేసుకన్నారు. నర్మద బర్త్డే పార్టీకి సెలబ్రిటీలతో పాటు.. మరో కీలక వ్యక్తి కూడా హాజరయ్యారు.
విశాఖ: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళవారం జన్మదినం సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ వినూత్న రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రేమించిన వ్యక్తితో జీవించేందుకు ఇటీవల నేపాల్ ద్వారా ఇండియాలో ప్రవేశించి సంచలనం సృష్టించిన పాకిస్థాన్కు చెందిన సీమా హైదర్ ఆదివారంనాడు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 73వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది. కొవ్వొ్త్తులు వెలిగించి, కేక్ కట్ చేయడం ద్వారా మోదీకి బర్త్డే శుభాకాంక్షలు తెలిపింది.
ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) 73వ పుట్టిన రోజు సందర్భంగా దేశ విదేశాల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సైతం ప్రధానికి బర్త్డే విషెస్ చెప్పారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆయన నాయకత్వంలో దేశం పురోగాభివృద్ధి సాధిస్తోందని అన్నారు.
ప్రస్తుతం యువత ఏ వేడుకలు నిర్వహించినా.. అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటుంటారు. కొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ వైరల్ అవుతుంటే.. మరికొందరు సమాజానికి సందేశం ఇచ్చేలా వేడుకలు ప్లాన్ చేస్తూ.. అందరి దృష్టిలో పడుతున్నారు. ఇలాంటి..
రవీంద్రభారతిలో మే 27న సాయంత్రం 5గంటల నుంచి బృందావనం సాంస్కృతిక, సేవ సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ (NTR) శతజయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్ఆర్ఐలు (NRI) చిమట శ్రీనివాస్, వై. సుబ్రహ్మణ్యం, సుంకరి శ్రీరామ్ ప్రకటన విడుదల చేశారు.
పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు నివసిస్తున్న గల్ఫ్ దేశాలలో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు ఊపందుకున్నాయి.