• Home » Bhuvanagiri

Bhuvanagiri

Amaravati: సొంతఇంటి నిర్మాణానికి చంద్రబాబు దంపతులు భూమి పూజ

Amaravati: సొంతఇంటి నిర్మాణానికి చంద్రబాబు దంపతులు భూమి పూజ

అమరావతిలో సొంత ఇంటి నిర్మాణానికి సీఎం చంద్రబాబు దంపతులు భూమి పూజ చేశారు. వెలగపూడిలో నూతన గృహానికి బుధవారం ఉదయం 8.51 గంటలకు వేద పండితులు వారి చేత భూమి పూజ చేయించారు. సుమార్ 5 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిని నిర్మిస్తున్నారు. వెలగపూడి రైతుల నుంచి ఈ భూమిని చంద్రబాబు కొనుగోలు చేశారు.సచివాలయం వెనుక E6 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు.

Yadadri: యాదగిరిగుట్ట 6వ రోజు బ్రహ్మోత్సవాలు..

Yadadri: యాదగిరిగుట్ట 6వ రోజు బ్రహ్మోత్సవాలు..

సృష్టిలోని సకల ప్రాణులపై తన దయాగుణాన్ని ప్రసరింపజేసి అపూర్వమైన తన లీలామహత్యాలతో పరిపూర్ణ అవతారంలో శ్రీ లక్ష్మీనృసింహుడు భక్తజనుల పూజలు అందుకుంటున్నాడు. గురువారం స్వామి వారు గోవర్ధనగిరిధారి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

Yadadri: యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం..

Yadadri: యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం..

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మో్త్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెందో రోజు ఆదివారం ఉదయం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. యాదాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది.

Woman Constable: 10 రోజుల్లో పెళ్లి అనగా.. మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Woman Constable: 10 రోజుల్లో పెళ్లి అనగా.. మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య

పది రోజుల్లో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన ఓ మహిళా కానిస్టేబుల్‌ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది.

Yadadri: ఆలయ స్వర్ణ విమాన గోపురాన్ని స్వామికి అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Yadadri: ఆలయ స్వర్ణ విమాన గోపురాన్ని స్వామికి అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

యాదగిరిగుట్ట: శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ప్రధాన ఆలయ స్వర్ణ విమాన గోపురం ప్రారంభోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 11: 36 గంటలకు మూల నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కరాంశ సుముహూర్తాన సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారి స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని స్వామి వారికి అంకితం చేశారు.

Yadadri: 23న లక్ష్మీ నారసింహ దివ్య స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్టామహోత్సవం

Yadadri: 23న లక్ష్మీ నారసింహ దివ్య స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్టామహోత్సవం

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి స్వర్ణ విమాన గోపురానికి మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. దేశంలోనే మొట్టమొదటి ఎత్తయిన స్వర్ణగోపురం పనులు యాదాద్రిలో పూర్తి కావొచ్చాయి.

Political Clash: భువనగిరిలో ఉద్రిక్తత

Political Clash: భువనగిరిలో ఉద్రిక్తత

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య వివాదంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండో రోజు ఆదివారం కూడా ఉద్రిక్తత కొనసాగింది. సీఎం రేవంత్‌ రెడ్డిపై జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు, ప్రతిగా శనివారం బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎ్‌సయూఐ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే.

Yadadri: శ్రీరామవతార అలంకారంలో నరసింహుడి దర్శనం

Yadadri: శ్రీరామవతార అలంకారంలో నరసింహుడి దర్శనం

యాదాద్రి: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహా స్వామి ఆలయంలో మూడో రోజు ఆదివారం అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉదయం శ్రీరామవతార అలంకారంలో నరసింహుడు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈరోజు సాయంత్రం యాదగిరీషుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

BRS Office: భువనగిరి బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై కాంగ్రెస్‌ శ్రేణుల దాడి

BRS Office: భువనగిరి బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై కాంగ్రెస్‌ శ్రేణుల దాడి

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎ్‌సయూఐ కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.

Cold Wave: మంచు కురిసే వేళలో..

Cold Wave: మంచు కురిసే వేళలో..

పై చిత్రాన్ని చూసి ఇదేదో సాయం సంధ్య వేళ తీసినది అనుకున్నా... ఆ మంచును గమనించి ఎక్కడో ఉత్తరాది రాష్ట్రాల్లో తీసిన ఫొటో అని అనుకున్నా.. మీరు మంచు ముక్క కొరికినట్టే.. ఎందుకుంటే మన తెలంగాణలో తీసిన ఫొటో ఇది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి