• Home » Anathapuram

Anathapuram

Anathapuram: ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్య

Anathapuram: ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్య

అనంతపురం నగరానికి చెందిన ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. స్థానిక రామకృష్ణ కాలనీకి చెందిన లక్ష్మీపతి కుమార్తె తన్మయి(19) నగరంలోని వివేకానంద కళాశాలలో ఇంటర్‌ సెకండియర్‌ చదివింది. సెలవులు కావడంతో ఇంటి వద్దే ఉంటోంది. ఈ నెల 3వ తేదీ రాత్రి ఇంటి నుంచి...

Sakshi Siege: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి ఆఫీస్‌ల ముట్టడి, తీవ్ర ఉద్రిక్తతలు

Sakshi Siege: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి ఆఫీస్‌ల ముట్టడి, తీవ్ర ఉద్రిక్తతలు

రాజధాని అమరావతి మహిళలనుద్దేశించి సాక్షిమీడియాలో ప్రసారమైన విశ్లేషణపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. అన్ని జిల్లాల్లో నిరసనలకు దిగుతున్నారు అమరావతి మహిళలతోపాటు టీడీపీ, జనసేన, బీజేపీ మహిళా విభాగాలు. పలు చోట్ల ఈ ఆందోళన అరెస్టులకు దారి తీసింది.

Anathapuram: వేట కొడవళ్లతో దంపతుల హత్య

Anathapuram: వేట కొడవళ్లతో దంపతుల హత్య

భూ తగాదాలో జరిగిన ఘర్షణ తీవ్రంగా మారి దంపతుల హత్యకు దారి తీసింది. వేట కొడవళ్లతో దాడి జరిగి భార్య అక్కడికక్కడే, భర్త ఆసుపత్రిలో మృతి చెందారు.

 Governor Abdul Nazir: ప్రపంచ ఆవిష్కరణలకు కేంద్రంగా ఏపీ

Governor Abdul Nazir: ప్రపంచ ఆవిష్కరణలకు కేంద్రంగా ఏపీ

ప్రపంచ ఆవిష్కరణలకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ స్పష్టం చేశారు. జేఎన్టీయూ అనంతపురం స్నాతకోత్సవంలో విద్యార్థులు ఏఐ నైపుణ్యాలు పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.

JAC:  ఉద్యోగ భద్రత కల్పించాలి

JAC: ఉద్యోగ భద్రత కల్పించాలి

మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో 19 ఏళ్ళుగా పనిచేస్తున్నామని... పనిఒత్తిడి తగ్గించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డ్వామా ఉద్యోగుల జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్‌ లోని రెవెన్యూభవనలో జాయింట్‌ కలెక్టర్‌ శివ నారాయణశర్మకు వినతిపత్రం అందజేశారు.

UGADI: భక్తిప్రపత్తులతో ‘విశ్వావసు’కు స్వాగతం

UGADI: భక్తిప్రపత్తులతో ‘విశ్వావసు’కు స్వాగతం

తెలుగువారి నూతన సంవత్సరాదిని జిల్లా వాసులు ఆదివారం వైభవంగా జరుపుకున్నారు. విశ్వావసు నామ సంవత్సరాన్ని భక్త్దిప్రపత్తులతో ఆహ్వానించారు. జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో విశేష పూజాకార్యక్రమాలు, పంచాంగ శ్రవణాలు నిర్వహించారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించారు.

TDP vs YCP: తాడిపత్రిలో ఉద్రిక్తత

TDP vs YCP: తాడిపత్రిలో ఉద్రిక్తత

ఏపీ అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్ణణ జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేత ఫయాజ్ బాషా ఇంటి వద్ద ఒకరిపై ఒకరు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.

 Anantapur: సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని... బాలుడి ఆత్మహత్య

Anantapur: సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని... బాలుడి ఆత్మహత్య

సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని తల్లిపై అలిగి బాలుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

Anathapuram : డిజిటల్‌ సాక్ష్యాలతో హత్యానేరం రుజువు

Anathapuram : డిజిటల్‌ సాక్ష్యాలతో హత్యానేరం రుజువు

డిజిటల్‌ సాక్ష్యాలు, అధికారుల నివేదికల ఆధారంగా ఓ హత్య కేసులో నేరం రుజువైనట్లు అనంతపురం జిల్లా కోర్టు స్పష్టం చేసింది.

CPI Ramakrishna : పాలన వదిలేసిన పవన్‌కు డిప్యూటీ సీఎం పదవెందుకు?

CPI Ramakrishna : పాలన వదిలేసిన పవన్‌కు డిప్యూటీ సీఎం పదవెందుకు?

పరిపాలన వదిలేసి గుళ్లు, గోపురాలు అంటూ తిరుగుతున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు దేవదాయ శాఖ ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి