Home » AI Technology
సామాన్య భక్తులు కేవలం గంట వ్యవధిలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రభుత్వం ఏఐ టెక్నాలజీ ప్రవేశపెట్టడంపై మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. గంటలో శ్రీవారి దర్శనం అసాధ్యమని..
కృత్రిమ మేధ (ఏఐ)తో ఉద్యోగాలకు ముప్పేనని, అయినా దానిని విస్మరిస్తే ఉద్యోగులైనా, కంపెనీలైనా తీవ్ర పశ్చాత్తాప పడాల్సిందేనని ఐటీ రంగంలోని దిగ్గజ కంపెనీల ఉన్నతస్థాయి ప్రతినిధులు స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో 2018 నుంచి ఈ ఏడాది జూలై వరకు న్యాయమూర్తులుగా నియమితులైన 743
ఆకట్టుకునే రూపం.. అందమైన శరీర సౌష్టవం.. మత్తెక్కించే స్వరం.. కానీ అన్నీ అసభ్య, అశ్లీల, బూతు మాటలే. ఇదేమిటి ఇంత అందంగా, బాగా చదువుకున్న వారిలా కనిపిస్తున్నారు, ఇలా మాట్లాడుతున్నారని అనుకుంటున్నారా?. అయితే..
AI Generated Clip: ఆ వీడియోలో ఓ ఇండియన్ ఫ్యామిలీ పుట్టిన రోజు వేడుక జరుపుకుంటోంది. వాళ్లంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. పిల్లలు కేరింతలు కొడుతున్నారు. ఐదు సెకన్ల ఆ ఏఐ జనరేటెడ్ వీడియో రియాలిటీకి ఏ మాత్రం తీసిపోకుండా ఉంది.
ప్రస్తుతం సాగుతున్న ఎప్సెట్ మొదటి విడత కౌన్సెలింగ్లో సీఎస్ఈలో దాదాపు 98శాతం సీట్లు భర్తీకాగా..
ఏఐ’ రంగంలో ఇప్పటికే దూసుకుపోతున్న ఓపెన్ ఏఐ, డీప్సీక్ వంటివాటికి మరింత గట్టిపోటీ ఇచ్చేందుకు.. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో జుకెర్బెర్గ్ భారీ ప్రణాళికలు రచించారు..
ఏఐ హార్డ్వేర్ రేసులో బాగా వెనకబడ్డామని, పురోగతి సాధించేందుకు సమయం కూడా మించిపోయిందని ఇంటెల్ సంస్థ సీఈఓ ఉద్యోగులతో అన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సంస్థ ఎడ్జ్ ఏఐ వైపు మళ్లినట్టు తెలుస్తోంది
కోయంబత్తూరు బాంబు పేలుళ్ళతో పాటు పలు నేరాలతో సంబంధం ఉన్న ముగ్గురు కరడుగట్టిన నేరస్థులను వారి పాత ఫొటోలను ఉపయోగించి కృత్రిమ మేథ (ఏఐ) సాయంతో గుర్తించి అరెస్టు చేసినట్టు డీజీపీ శంకర్ జివాల్ వెల్లడించారు. ఆయన శనివారం మైలాపూర్లోని డీజీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో సృష్టించిన వీడియోలు, ఆడియోలు యూట్యూబ్లో ఎక్కువయ్యాయి.