• Home » Adoni

Adoni

AP NEWS: ఏపీలో అంతరాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

AP NEWS: ఏపీలో అంతరాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

ఆదోనీలో అంతరాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టయింది. ఆదోనీలో శనివారం పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో బెట్టింగ్‌కు పాల్పడుతున్న బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.

Kurnool Holi tradition: మగాళ్లంతా ఆడవారిలా మారిపోతారు.. అదో వింత ఆచారం

Kurnool Holi tradition: మగాళ్లంతా ఆడవారిలా మారిపోతారు.. అదో వింత ఆచారం

Kurnool Holi tradition: హోలీ సంబరాలను ఒక్కో ప్రాంతాల్లో ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఏళ్లుగా వారి ఆచారాలను పాటిస్తూ హోలీ వేడుకలను ప్రజలు జరుపుకుంటున్నారు.

Remand: పోసానిపై మరో కేసు..14 రోజుల రిమాండ్..

Remand: పోసానిపై మరో కేసు..14 రోజుల రిమాండ్..

సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై కర్నూలు జిల్లా, ఆదోనిలో మరో కేసు నమోదైంది. దీంతో పోలీసులు పీటీ వారెంట్‌పై గుంటూరు జిల్లా జైలు నుంచి కర్నూలుకు తరలించారు. విచారణ జరిపిన జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అపర్ణా పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్‌కు విధించారు.

Kurnool:  స్నేహితులతో ఆడుతూ.. పాడుతూ..  యువకుడు..

Kurnool: స్నేహితులతో ఆడుతూ.. పాడుతూ.. యువకుడు..

కోసిగిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నివసిస్తున్న వీరేష్ అనే యువకుడు కర్నూలు జిల్లా, ఆదోని మండలం, కుప్పగల్లులో తన బంధువుల పెళ్లికి కుటుంబసభ్యులతో వెళ్లాడు. రాత్రి పెళ్లి ఊరేగింపు సమయంలో వీరేష్ డీజే పాటలకు స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేసాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అందరూ ఆందోళన చెందారు. వీరేష్ మాట్లాడలేకపోవడంతో వెంటనే ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా

AP: వైసీపీ నేతల అరాచకం.. మహిళపై దాడి

AP: వైసీపీ నేతల అరాచకం.. మహిళపై దాడి

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల అరాచకాలు ఆగట్లేదు.

Parthasarathi: వారిని వెంటనే అరెస్ట్ చేస్తే అసలు విషయం బయటకు వస్తుంది

Parthasarathi: వారిని వెంటనే అరెస్ట్ చేస్తే అసలు విషయం బయటకు వస్తుంది

తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని రిపోర్టులో వచ్చిన తర్వాత విచారణ పేరుతో కాలయాపన చేయకుండా కల్తీ చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని భక్తులు కోరుతున్నారని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఆయన స్పూర్తితో తాను కూడా రేపటి నుంచి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ప్రకటించారు.

Road Accident: కర్నూలు జిల్లా, కోడుమూరు  సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా

Road Accident: కర్నూలు జిల్లా, కోడుమూరు సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా

కర్నూలు జిల్లా: కోడుమూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా ప్రయాణీకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇంకా బస్సులో కొందరు ప్రయాణీకులు చిక్కుకున్నారు.

AP News: ఆదోని రైల్వే స్టేషన్ మాస్టర్ నిర్లక్ష్యం.. సంకటంగా ప్రయాణికుల ప్రాణాలు

AP News: ఆదోని రైల్వే స్టేషన్ మాస్టర్ నిర్లక్ష్యం.. సంకటంగా ప్రయాణికుల ప్రాణాలు

కొంతమంది రైల్వే సిబ్బంది(Railway staff) నిర్లక్ష్యంతో ప్రయాణికులు(Passengers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Kurnool Dist.: అంగన్‌వాడి ఆయాపై వైసీపీ నేత అత్యాచారయత్నం

Kurnool Dist.: అంగన్‌వాడి ఆయాపై వైసీపీ నేత అత్యాచారయత్నం

కర్నూలు జిల్లా: ఏపీలో ఎక్కడ చూసినా వైసీపీ శ్రేణుల ఆరాచకాలు పెరిగిపోతున్నాయి. కర్నూలు జిల్లా, ఆదోని మండలం, ఇస్వీ పోలీస్ స్టేషన్ పరిధిలో అంగన్‌వాడి ఆయాపై చంద్ర అనే వైసీపీ నాయకుడు అత్యాచారయత్నం చేశాడు.

Kurnool Dist.: 78వ రోజు కొనసాగుతున్న లోకేష్ పాదయాత్ర

Kurnool Dist.: 78వ రోజు కొనసాగుతున్న లోకేష్ పాదయాత్ర

కర్నూలు జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆదివారం నాటికి 78వ రోజుకు చేరింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి