Home » Business » Stock Market
భారత స్టాక్ మార్కెట్లు 2026-27 ఆర్థిక సంవత్సరానికి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభం కావడమే భారీ గ్యాప్ అప్ తో మొదలై ఇన్వెస్టర్ల సంపదను అమాంతం పెంచేశాయి.
వినియోగ ఎలక్ర్టానిక్స్ రిటైలింగ్లోని సత్య ఏజెన్సీస్ తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) జారీకి అనుమతి కోరుతూ సెబీకి దరఖాస్తు సమర్పించింది. ఇష్యూ ద్వారా...
మహావీర్ జయంతి సందర్భంగా ఈ రోజు భారత స్టాక్ మార్కెట్లకు సెలవు. ఏప్రిల్ 3 (శుక్రవారం)న గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారం మార్కెట్లకు కేవలం మూడు ట్రేడింగ్ సెషన్లు మాత్రమే ఉన్నాయి.
భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ మండే నమోదైంది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా, నిఫ్టీ 300 పాయింట్ల వరకు పతనమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి.
విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు మార్చి నెలలో ఈక్విటీ మార్కెట్ నుంచి భారీ ఎత్తున నిధులు తరలించుకుపోయారు. శుక్రవారం వరకు వారు తరలించుకుపోయిన...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారంలోనూ తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, పశ్చిమాసియా యుద్ధం మరింత...
గత వారం సైతం నిఫ్టీ డౌన్ట్రెండ్ను కొనసాగించింది. ఇండెక్స్ డౌన్ట్రెండ్లో ట్రేడ్ కావడం వరుసగా ఇది ఐదో వారం. వారం మొత్తం మీద 295 పాయింట్ల మేరకు...
పశ్చిమాసియా యుద్ధంతో స్టాక్ మార్కెట్ కుదేలవుతోంది. ఫ్రంట్లైన్ స్టాక్స్తో పాటు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ షేర్లూ ‘బేర్’మంటున్నాయి. ఈ నేపథ్యంలో రిటైల్ మదుపరుల పెట్టుబడుల వ్యూహం...
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుదిపేసేలా కనిపిస్తున్నాయి. ఈ యుద్ధ వాతావరణం ఇలాగే కొనసాగితే, రానున్న రోజుల్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు 200 డాలర్ల మార్కును చేరుకోవచ్చని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
గత రెండు రోజులుగా లాభాల్లో పయనించిన భారతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి.