Home » Business » Stock Market
ఆర్బీఐ తాజా నిర్ణయాలతో భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ రెచ్చిపోయాయి. ఇవాళ ఒక్క రోజులో 3.5 లక్షల కోట్లకు పైగా మదుపర్ల సంపద పెరిగింది. ఇక, ఆర్బీఐ తాజా నిర్ణయాలు 9.5లక్షల కోట్ల డబ్బు వ్యవస్థలోకి తీసుకువచ్చాయి.
గత వారం మన దేశంలోని టాప్-10 అత్యంత విలువైన కంపెనీలలో ఆరు కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.78,166.08 కోట్లు తగ్గింది. అయితే, టాప్-10 ప్యాక్ నుండి HDFC బ్యాంక్, భారతి ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్ ITC మంచిగా లాభపడ్డాయి.
ఇవాళ మార్కెట్లు బౌన్స్ బ్యాక్ అయినప్పటికీ , నిఫ్టీ, సెన్సెక్స్ దాదాపు ఒక శాతం వారపు నష్టాలను నమోదు చేశాయి. పెద్ద మొత్తంలో విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు అమ్మకాలకు పాల్పడ్డమే దీనికి ప్రధాన కారణం.
మండే స్టాక్ మార్కెట్ (Indian Stock Market) ఎలా ఉంటుంది. సానుకూల లేదా ప్రతికూల ధోరణిని చూపించే అవకాశం ఉందా. నిపుణులు ఏం చెబుతున్నారనే తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మళ్లీ ఎప్పటిలాగే ఐపీఓల వీక్ రానే వచ్చేసింది. అయితే ఈసారి స్టాక్ మార్కెట్లో ఎన్ని ఐపీఓలు (Upcoming IPOs) రాబోతున్నాయి. ఎన్ని కోట్ల పెట్టుబడులను తీసుకొస్తున్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ దీనిపై పరిశోధన చేసి అనేక మంది కూడా తక్కువ మొత్తంతో, తక్కువ టైంలోనే భారీ మొత్తాలను సంపాదిస్తున్నారు. అందుకు ఈ వార్తనే ఉదాహరణ అని చెప్పవచ్చు. అది ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం పదండి.
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు (మే 12న) భారీ లాభాలతో ముగిశాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ ఏకంగా 2975 పాయింట్లు జంప్ చేయగా, మరోవైపు నిఫ్టీ కూడా 872 పాయింట్లు పెరిగింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీ లాభాలను దక్కించుకున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
సెన్సెక్స్ ఈ రోజు గరిష్ట స్థాయి నుండి దాదాపు వెయ్యి పాయింట్లు పడిపోయింది, నిఫ్టీ 24,250 కంటే దిగువకు చేరుకుంది. మార్కెట్ క్షీణతకు కీలక కారణాలలో అమెరికా మాంద్యం భయాలు ఉన్నాయి.
భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫుల్ జోష్ ప్రదర్శించాయి. ఈ ఉదయం మార్కెట్ గ్యాప్ అప్ అయి, వారంభాన్ని భారీ లాభాలతో స్టార్ట్ చేస్తే, రోజంతా దాదాపు అదే ఊపుని కొనసాగించాయి భారత మార్కెట్లు.
వరుసగా ఎనిమిది రోజుల పాటు బుల్ ర్యాలీ కొనసాగడం.. భారీ స్థాయిలో ఇండెక్సులు పెరగడం.. దీనికి తోడు పాకిస్థాన్ తో యుద్ధవాతావరణం నడుమ, మన స్టాక్ మార్కెట్లు శుక్రవారం..