Home » Business » Stock Market
భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫుల్ జోష్ ప్రదర్శించాయి. ఈ ఉదయం మార్కెట్ గ్యాప్ అప్ అయి, వారంభాన్ని భారీ లాభాలతో స్టార్ట్ చేస్తే, రోజంతా దాదాపు అదే ఊపుని కొనసాగించాయి భారత మార్కెట్లు.
వరుసగా ఎనిమిది రోజుల పాటు బుల్ ర్యాలీ కొనసాగడం.. భారీ స్థాయిలో ఇండెక్సులు పెరగడం.. దీనికి తోడు పాకిస్థాన్ తో యుద్ధవాతావరణం నడుమ, మన స్టాక్ మార్కెట్లు శుక్రవారం..
బుధవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ వోలటైల్ సెషన్ చూపించాయి. ఈ ఉదయం భారీ గ్యాప్ అప్ తో ఓపెన్ అయిన మార్కెట్లు నిమిషాల వ్యవధిలోనే భారీగా పడ్డాయి. అయితే..
భారత స్టాక్ మార్కెట్లు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. 2021 తర్వాత వరుసగా ఐదు రోజులపాటు మార్కెట్లు బుల్ ర్యాలీ తీయడం ఇవాళ కనిపించింది. బ్యాంకింగ్ రంగం క్యూ4 ఫలితాలు మంచి లాభాలతో ఉండటంతో..
మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఎంతమందికో ఒక పిచ్చి. బాలీవుడ్ స్టార్ యాక్ట్రస్ దీపికా పదుకునేకి కూడా ఎంతో మంది ఫ్యాన్స్. అయితే, ఈ సెలబ్రెటీలిద్దరూ ఇప్పుడు బాధితుల జాబితాలో ఉన్నారంటే ఆశ్చర్యమే కదా..
భారత స్టాక్ మార్కెట్లు వారం చివరి రోజు(గురువారం) బుల్ ర్యాలీ తీశాయి. మార్కెట్లు మొదలైనప్పటి నుంచి ఏకబిగిన మార్కెట్లు ముందుకు సాగాయి. వరుసగా నాలుగవ రోజును భారీ లాభాలతో ముగించాయి.
పసుపులోహం యేఏడాదికాఏడాది తన సరిగమల్ని పలికిస్తోంది. సాంస్కృతిక ప్రాముఖ్యతతో పాటు ఏకకాలంలో తెచ్చే ఆర్థిక ప్రయోజనాలే వినియోగదారులు అంతగా పరిగణలోకి తీసుకోవడానికి కారణమంటున్నారు.
ట్రంప్ టారిఫ్ రిలీఫ్ ప్రకటనే తడవుగా అటు ఆసియా మార్కెట్లు, యూరప్ మార్కెట్లు కూడా బాగా పెరిగాయి. జపాన్ నిక్కీ ఇండెక్స్ ఏకంగా రెండు వేల పై చిలుకు పెరిగింది. అమెరికా టెక్ సూచీ, నాస్డాక్, ఎస్అండ్పీ 500, డౌజోన్స్ భారీగా లాభపడ్డాయి.
ఆటో టారిఫ్స్ తగ్గిస్తామని.. బదులుగా వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్స్ తగ్గించాలని భారత్.. అమెరికాకు ఒక ప్రతిపాదన పెట్టబోతోంది. తద్వారా ఇరుదేశాల మధ్య "మిషన్ 500" కార్యాచరణకు వీలుంటుందని భావిస్తోంది.
Stock Market Opening : బుధవారం (ఇవాళ) స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి. మదుపర్లు ఆద్యంతం రోజంతా అప్రమత్తంగా వ్యవహరించడంతో మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమై, నష్టాలతోనే ముగిశాయి