Home » Andhra Pradesh » Guntur
Gopireddy Srinivasa Reddy: వైసీపీ మరో నేతపై పోలీస్ కేసు నమోదయింది. ఇప్పటికే పలువురు నేతలపై కేసులు నమోదు కావడంతో.. ఆ జాబితాతో ఈ తాజా మాజీ ఎమ్మెల్యే పేరు సైతం నమోదు కావడం గమనార్హం.
Tenali Railway Station: తెనాలి రైల్వేస్టేషన్ రూపురేఖలు మారుతున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిం చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అమృత్ భారత్ పథకం ద్వారా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
Pawan On Pahalgam Attack: ఉగ్రదాడి ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసిందని.. పహల్గామ్ ప్రకంపనలు దేశమంతా వ్యాపించాయని ఉపముఖ్యమంత్రి పవన్ తెలిపారు. షికారుకు వచ్చినట్లు వచ్చి పర్యాటకులను వేటాడారని.. ఐడీ కార్డులు అడిగి హిందువా, ముస్లింవా అని అడిగి మరీ అత్యంత క్రూరంగా అమాయకుల ప్రాణాలు తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Minister Narayana: మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఉద్ఘాటించారు. అంతర్జాతీయ రాజధాని కట్టాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారని తెలిపారు. సింగపూర్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించామని అన్నారు.
Minister Nimmala Ramanaidu: వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో రైతు సమస్యలను పరిష్కరించడంలో జగన్ విఫలం అయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.
MP Kesineni Shivnath: ఏపీ భవిష్యత్తులో క్వాంటం కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక దృష్టి పెడుతామని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పారిశ్రామిక జోన్లు, ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి విధివిధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు.
గుంటూరు మేయర్గా కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర గెలుపొందరు. నిన్నటి వరకు ఏ పార్టీ అభ్య ర్థి పోటీ చేయకపోవడంతో ఏకగ్రీవం అనుకున్నారు. అయితే సోమవారం ఉదయం వైసీపీ నుంచి అచ్చాల వెంకటరెడ్డి పోటిలో నిలిచారు. దీంతో ఎన్నిక జరగ్గా.. కూటమి అభ్యర్థి విజయం సాధించారు.
Heavy Rains in AP: పురపాలక సంఘాల్లో మురుగు, వరదనీటి కాల్వలు పూ డికతో నిండిపోయి.. ఓ వర్షాలకే పలు ప్రాంతాలు ముంపు నకు గురవుతున్నాయి. దీంతో వర్షాలు వస్తున్నాయంటే ప్రజ లు వణికిపోతున్నారు. వాస్తవానికి మురుగు కాల్వల్లో పూడిక తీత పనులు నిరంతరం కొనసాగిస్తుండాలి. ప్రస్తుత వేసవి కాలం పూడికతీత పనులకు అనువైన వాతావరణం. అయితే ఆయా పనులపై పురపాలకులు ప్రణాళికలతో ముందుకు వెళ్లడంలేదు.
Senior Citizen Cards: సీనియర్ సిటిజన్ కార్డుల కోసం వృద్ధులు తిప్పలు పడుతున్నారు. సచివాలయానికి వెళ్లి అక్కడ దరఖాస్తు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది కరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Guntur Mayor Election: గుంటూరు నగర్ మేయర్ వైసీపీ అభ్యర్థిగా 30వ డివిజన్ కార్పోరేటర్ అచ్చాల వెంకటరెడ్డి ఈరోజు (సోమవారం) ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. అలాగే కూటమి మేయర్ అభ్యర్థిగా 37వ డివిజన్ కార్పొరేటర్, ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంద్ర బరిలో ఉన్నారు.