అదానీ స్మార్ట్ మీటర్ పేరుతో వైసీపీ మోసం..
ABN, Publish Date - Jun 10 , 2025 | 01:54 PM
తిరుపతిలో వైసీపీ హయాంలో జరిగిన మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. అదానీ స్మార్ట్ మీటర్ ప్రాజెక్ట్లో ఉద్యోగాలు పేరుతో మోసంపై అదానీ కంపెనీ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Adani Smart Meters Project Scam: తిరుపతిలో వైసీపీ హయాంలో జరిగిన మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. అదానీ స్మార్ట్ మీటర్ ప్రాజెక్ట్లో ఉద్యోగాలు పేరుతో మోసంపై అదానీ కంపెనీ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కడపకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. 100 మంది నుంచి రూ. 3 లక్షలు చొప్పున వసూలు చేసినట్లు తెలుస్తోంది.
Updated at - Jun 10 , 2025 | 01:55 PM