Home » YCP
మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు, వారిని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ కొడాలి నానిపై ఫిర్యాదులు అందాయి.
కోవూరు పట్టణంలోని తాలుకా ఆఫిస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. టీడీపీ మహిళలు నిరసనలు చేపట్టారు.
క్వార్జ్ కుంభకోణంలో కేసులో నెల్లూరు జిల్లా వైసీపీ నేతల్లో మరికొందరికి ఉచ్చు బిగిసే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్న తరుణంలో..
Anil Kumar: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు మరోసారి షాక్ ఇచ్చారు పోలీసులు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయనకు మరోసారి నోటీసులు అందించారు. మరి ఈసారైనా ఆయన విచారణకు హాజరవుతారా? లేదా ? చూడాలి.
వైసీపీ సర్పంచ్ చేసిన ఫిర్యాదు ఆధారంగా, దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని పోలీసులు హింసించడంతో శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం
రుషులు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు భగ్నం చేసేందుకు ప్రయత్నించినట్లుగా సీఎం చంద్రబాబు రాష్ట్రానికి మంచి
జగనన్న భూరక్ష పేరుతో ఆనాడు చేపట్టిన హద్దురాళ్ల సరఫరా కాంట్రాక్టును ఆయన చేజిక్కించుకుని..
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలవడంపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు. ఇలా తనపై ప్రచారం చేస్తున్నవారిపై ఆయన మండిపడ్డారు.
అభివృద్ధి, ప్రజాసేవ పేరుతో గత ప్రభుత్వం చేసిన అరాచకాలు తవ్వే కొద్దీ బయటికొస్తున్నాయి. జగనన్న కాలనీల పేరుతో పేదలకు ఇళ్లు అంటూ వైసీపీ చేసిన మాయాజాలం చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు.
వైసీపీ నాయకురాలు రోజా మరోమారు తన నైజం చాటుకున్నారు. ప్రజాప్రతినిధులను ఉద్దేశిస్తూ బహిరంగంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ అయ్యుండి ఈ విధంగా నోరు పారేసుకోవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.