టెన్త్ ఫలితాలు రిలీజ్
ABN, Publish Date - Apr 30 , 2025 | 03:40 PM
Telangana SSC Results: తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది 92.78 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది.
హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణలో టెన్త్ పరీక్షా ఫలితాలు (Telangana Tenth Results) విడుదలయ్యాయి. ఈరోజు (బుధవారం) రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. టెన్త్ ఫలితాల్లో ఈ ఏడాది కూడా బాలికలే పైచేయిగా నిలిచారు. మొత్తం 92.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో మహబూబ్నగర్ జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది గ్రేడింగ్ పద్ధతికి స్వస్థి పలికిన విద్యాశాఖ.. సబ్జెక్ట్ల వారీగా మార్క్లు, గ్రేడ్లు మెమోలో ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
SSC Results: మరికొద్దిసేపట్లో పదో తరగతి ఫలితాలు.. విద్యార్థుల్లో ఉత్కంఠ..
Weather Alert: పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Read Latest Telangana News And Telugu News
Updated at - Apr 30 , 2025 | 03:41 PM