• Home » Tenth Results

Tenth Results

AP GOVT: ఏపీ విద్యాశాఖ  సంచలన నిర్ణయం

AP GOVT: ఏపీ విద్యాశాఖ సంచలన నిర్ణయం

పదోతరగతి పరీక్ష జవాబు పత్రాల పునర్ మూల్యాంకనంలో లోటుపాట్లంటూ వచ్చిన వార్తలకు సంబంధించి ఏపీ విద్యాశాఖ శుక్రవారం నాడు కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ వ్యవహారంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎవల్యూషన్‌లో పొరపాట్లు చేసినట్లు గుర్తించింది.

టెన్త్ ఫలితాలు రిలీజ్

టెన్త్ ఫలితాలు రిలీజ్

Telangana SSC Results: తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది 92.78 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది.

10th Results: టెన్త్ రిజల్ట్స్.. చెక్‌ చేసుకోండిలా

10th Results: టెన్త్ రిజల్ట్స్.. చెక్‌ చేసుకోండిలా

10th Results: తెలంగాణలో టెన్త్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రిజల్ట్స్‌ కోసం దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.

AP 10th Results: ఏపీ టెన్త్ పరీక్షల ఫలితాలు విడుదల

AP 10th Results: ఏపీ టెన్త్ పరీక్షల ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల ఫలితాలును ఐటీ విద్య శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. పదో తరగతి రెగ్యులర్‌ పబ్లిక్‌ పరీక్షలతో పాటు ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి, ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్‌ ఫలితాలను సయితం విడుదల చేశారు.

Exam Results: తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్‌ ఫలితాలు ఎప్పుడంటే..

Exam Results: తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్‌ ఫలితాలు ఎప్పుడంటే..

Tenth, Inter Results Date 2025: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పది, ఇంటర్ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కావడంతో లక్షలాది మంది విద్యార్థులు ఫలితాలు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

AP News: సార్వత్రిక విద్యాపీఠం పది, ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్..

AP News: సార్వత్రిక విద్యాపీఠం పది, ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్..

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం(AP Open School Society) జూన్-2024లో నిర్వహించిన పది, ఇంటర్మీడియట్(ఏపీఓఎస్ఎస్) పబ్లిక్ పరీక్షల ఫలితాలను మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) విడుదల చేశారు. పదో తరగతి పరీక్షలకు 15,058మంది విద్యార్థులు హాజరుకాగా 9,531మంది పాసయ్యారు. 63.30ఉత్తీర్ణత శాతం నమోదైంది.

TS SSC Results 2024: ఒకే ఒక్క క్లిక్‌తో తెలంగాణ ‘పది’ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి

TS SSC Results 2024: ఒకే ఒక్క క్లిక్‌తో తెలంగాణ ‘పది’ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణలో పది పరీక్షలు రాసి ఫలితాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త!. మంగళవారం (ఏప్రిల్-30న) నాడు ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఉదయం 11. 00 గంటలకు పదో తరగతి ఫలితాలు (TS 10th Class Results 2024 ) విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ కమిషనర్ వెల్లడించారు. ఈ ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు..

TS SSC Result 2024: రేపే 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

TS SSC Result 2024: రేపే 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

TS 10th Class Results 2024: తెలంగాణలో పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏప్రిల్ 30వ తేదీ అంటే.. రేపు ఉదయం 11.00 గంటలకు విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పలితాలను ఆంధ్రజ్యోతి. కామ్ వెబ్‌సైట్‌లో క్లిక్ చేసి విద్యార్థులు.. తమ హాట్ టికెట్ ఎంటర్ చేసి.. వచ్చిన మార్కులను తెలుసుకోవచ్చు. ఈ ఏడాది మార్చి 18వ తేదీన 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైనాయి. ఏప్రిల్ 2వ తేదీతో ఈ పరీక్షలు ముగిశాయి.

AP SSC Results: షాకింగ్.. ఏపీలో ఒక్కరూ పాస్‌ కాని స్కూళ్లు ఎన్నంటే..!?

AP SSC Results: షాకింగ్.. ఏపీలో ఒక్కరూ పాస్‌ కాని స్కూళ్లు ఎన్నంటే..!?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో రోజులుగా పది పరీక్షలు రాసి వేచి చూస్తున్న విద్యార్థుల కోసం ఫలితాలు వచ్చేశాయ్. అనుకున్నట్లుగానే ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. గతేడాది కంటే ఈసారి14 శాతం మేర ఉత్తీర్ణత పెరిగింది. ఇంగ్లీష్ మీడియంలో రాసిన విద్యార్దులు 4, 50, 304 మంది కాగా.. 4,15, 743 మంది(92.32శాతం) ఉత్తీర్ణులైనట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. ఇక తెలుగు మీడియం 1, 61, 881 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 1,15, 060 మంది (71.08శాతం) ఉత్తీర్ణత సాధించారు. .

AP SSC Results 2024: పదో తరగతి పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్.. చెక్ చేసుకోండి

AP SSC Results 2024: పదో తరగతి పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్.. చెక్ చేసుకోండి

పదో తరగతి పరీక్షల ఫలితాలు కొద్ది సేపటి క్రితం విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https:// results. bse.ap.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది 7లక్షల మందికి పైగా విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి