PM Modi: వారణాసి ఘటనలో పోలీసులపై మోదీ సీరియస్
ABN, Publish Date - Apr 11 , 2025 | 02:22 PM
ఉత్తరప్రదేశ్లో జరిగిన దారుణ అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆరు రోజుల్లో 23 మంది యువకులు 19 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు.
ఉత్తరప్రదేశ్లో జరిగిన దారుణ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆరు రోజుల్లో 23 మంది యువకులు 19 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. సొంత నియోజకవర్గంలో ఇలాంటి దారుణం వెలుగులోకి రావడంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీరియస్ అయ్యారు. పోలీసులు, కలెక్టర్తో మాట్లాడి వివరాలు ఆరా తీస్తున్నారు.
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి...
KTR Vs CM Revanth: రేవంత్కు బీజేపీ ఎంపీ సపోర్ట్.. కేటీఆర్ సంచలన ఆరోపణలు
ED: నయీం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం..
NIT Student: పరీక్షలో తక్కువ మార్కులు..చివరకు ప్రాణమే తీసుకున్న యువకుడు
Read Latest Telangana News And Telugu News
Updated at - Apr 11 , 2025 | 03:05 PM