నా ఇంటికి వస్తారా బిడ్డా .. టచ్ చేస్తే తోలు తీస్తా
ABN, Publish Date - May 29 , 2025 | 04:16 PM
తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పట్టిన పార్టీ టీడీపీ అని కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి స్పష్టం చేశారు.
తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పట్టిన పార్టీ టీడీపీ అని కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి స్పష్టం చేశారు. మహానాడు మే 29వ తేదీతో ముగియనుంది. ఈ సందర్భంగా మహానాడు వేదికగా ఆమె మాట్లాడారు. కడప ఎమ్మెల్యే సీటు ఒక మహిళకు కేటాయించారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - May 29 , 2025 | 04:21 PM