• Home » Videos

Videos

Texas Floods: టెక్సాస్ వరదల్లో భారీ విషాదం.. 43 మంది

Texas Floods: టెక్సాస్ వరదల్లో భారీ విషాదం.. 43 మంది

అమెరికాలోని టెక్సాస్‌లో కురుస్తున్న కుండపోత వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ జల ప్రళయంలో 43 మంది మృతి చెందగా.. ఓ క్రిస్టియన్ సమ్మర్ క్యాంపు నుంచి 27 మందికి పైగా బాలికలు గల్లంతయ్యారు. మరోవైపు అధికారులు ముమ్మరంగా సహాయక చర్యలు చేస్తున్నారు.

జపాన్‌కు జల ప్రళయం.. టట్సుకి జోస్యం ఫలిస్తుందా..?

జపాన్‌కు జల ప్రళయం.. టట్సుకి జోస్యం ఫలిస్తుందా..?

ఒక్కొసారి జోస్యాలు నిజమవుతాయి. గతంలో అలా జరిగాయి. నోస్ట్రడామస్ చెప్పింది గతంలో జరిగాయి.

నాకు ఏం సంబంధం లేదు కేటీఆర్ చెప్తేనే చేశా

నాకు ఏం సంబంధం లేదు కేటీఆర్ చెప్తేనే చేశా

రూల్స్ సంగతి నేను చూసుకుంటా.. వెంటనే నిధులు విడుదల చేయాలని అప్పటి మంత్రి కేటీఆర్ చెబితేనే తాను చేశానని సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తెలిపారు

మామ కోసం భర్తను లేపేసిన భార్య

మామ కోసం భర్తను లేపేసిన భార్య

కట్టుకున్న భర్తలను దారుణంగా హత్య చేస్తున్న భార్యల ఉదంతాలు దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజా ఈ తరహా ఘటన బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

బెయిల్ వచ్చిన వెంటాడుతున్న కేసులు.. మళ్ళీ జైలు తప్పదా?

బెయిల్ వచ్చిన వెంటాడుతున్న కేసులు.. మళ్ళీ జైలు తప్పదా?

137 రోజుల పాటు జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు.

ఏం జరిగిందో మాకు తెలియదు..సిగాచి యాజమాన్యం రియాక్షన్

ఏం జరిగిందో మాకు తెలియదు..సిగాచి యాజమాన్యం రియాక్షన్

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు ఘటనపై ఆ సంస్థ ఎండీ అమిత్ రాజ్ సిన్హా స్పందించారు.

ఆ భూమి నాది..భయపెట్టి నా మామిడి తోటను కొట్టేశారు

ఆ భూమి నాది..భయపెట్టి నా మామిడి తోటను కొట్టేశారు

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం రామనాథ్‌పూరంలో రెండు కుటుంబాల మధ్య వివాదం.. చెట్లు నరికివేతకు దారి తీసింది.

ఇన్ని జరిగినా పాఠాలు నేర్చుకోరా?

ఇన్ని జరిగినా పాఠాలు నేర్చుకోరా?

పూరీ రథయాత్ర సందర్భంగా తొక్కిసలాట.. అంతకుముందు సింహాచలం, తిరుమల, కుంభమేళ, చాముండి దేవీ ఆలయాల్లో తొక్కిసలాటలు.

ఎత్తు తక్కువ..మైండ్ తక్కువ..!

ఎత్తు తక్కువ..మైండ్ తక్కువ..!

మీడియా ముసుగులో కొంత మంది స్లాటర్ హౌస్‌లు నడుపుతున్నారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు..

తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు..

ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌‌ను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మీదగా పయనిస్తుందని వాతావరణ శాఖ వివరించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి