Home » Videos
ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అందరిని వేధిస్తున్న అనారోగ్య సమస్య హై బీపీ. దీనిని మందులు లేకుండా నియంత్రించేందుకు ఇవిగో సింపుల్ చిట్కాలు..
ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి.. లేబర్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మాజీ సభ్యులు బొల్లిముంత సాంబశివరావు, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, బీహెచ్యూ హెచ్ఓడీ కృపారామ్లతో ప్రత్యేక ఇంటర్వ్యూ..
పశ్చిమాసియా యుద్ధంతో ఆకలి కేకలు రికార్డు స్థాయికి చేరుతున్నాయని.. ప్రపంచం అత్యంత భయానక స్థితికి చేరుతుందని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ డబ్ల్యూఎఫ్పి (WFP) హెచ్చరించింది.
దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచి ఆసేతు హిమాచలం భద్రాచలం క్షేత్రం గురించి వేనోళ్ల కీర్తించబడుతున్న వేళ.. ఒక వివాదం రాములోరి భక్తులను ఎందుకింత కలవరానికి గురి చేస్తోంది.
శ్రీవాణి ట్రస్ట్ కింద ఆలయాల నిర్మాణాలకు టీటీడీ మంజూరు చేసే నిధుల నిబంధనల్లో మార్పులు చేసింది. గతంలో ఆలయ నిర్మాణాలకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రూ.10 లక్షల నిధులను మంజూరు చేయగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని..
హుజూరాబాద్ బీఆర్ఎస్ పార్టీలో ముసలం నెలకొంది. ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి వ్యవహారశైలిపై బీఆర్ఎస్ శ్రేణులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఆయనకు వ్యతిరేకంగా పలువురు నేతలు, కార్యకర్తలు జమ్మికుంటలో రహస్య సమావేశం నిర్వహించారు.
‘వైఎస్’ కుటుంబంలో ఆస్తుల గొడవ మళ్లీ రచ్చకెక్కింది. కుమార్తె షర్మిలపై వైసీపీ నేతలు వంతులవారీగా విమర్శల దాడి చేస్తుండటంతో... మరోమారు తల్లి విజయలక్ష్మి రంగంలోకి దిగారు. ‘క్లారిఫికేషన్’ రూపంలో కుమారుడు వైఎస్ జగన్కు షాక్ ఇచ్చారు.
పశ్చిమాసియాలోని యుద్ధ పరిస్థితులను భారత్ నిశితంగా గమనిస్తోంది. ఖతార్పై ఇరాన్ దాడులను భారత్ ఖండించగా.. మిడిల్ ఈస్ట్లో పరిస్థితులపై ఫ్రాన్స్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ఇక దేశంలో ఎల్పీజీ సరఫరాపై..
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంపై ప్రధాని నరేంద్ర వివిధ దేశాధినేతలతో చర్చలు జరిపారు. యుద్ధం విస్తృతి, ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఈ పరాభవ నామ సంవత్సరంలో రాశి ఫలాలను బ్రహ్మశ్రీ పద్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ వివరించారు. గురువారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా ఉగాది పండగ వేళ.. ఈ ఏడాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండనున్నాయనే అంశాలను ఆయన వివరించారు.