Home » Andhrajyothi
తలపై క్యాప్తో క్యూట్గా కనిపించే రినోకాను... వైర్లు, స్విచ్లతో కూడిన మ్యూజిక్ సిస్టమ్ ముందు చూసి... సరదాగా కూర్చుందనుకుంటారు ఎవరైనా. కానీ ఆ చిన్నారి డీజే కొట్టిందంటే... డ్యాన్స్ ఫ్లోర్ దద్దరిల్లాల్సిందే. కాస్త బేస్ పెంచితే... ఏకంగా బాక్సులు బద్దలవ్వాల్సిందే.
ప్రపంచమంతా ‘కె’ చుట్టూ పరిభ్రమిస్తోంది. కె సిరీస్, కె సినిమా, కె మ్యూజిక్, కె రుచులు, కె ఫ్యాషన్లు... ఇంకా కె బ్యూటీ. ‘కె’ అంటే కొరియన్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన యువతరం ‘కొరియన్’ ఫ్యాషన్లనే కాదు... బ్యూటీ ట్రెండ్స్నూ గట్టిగా ఫాలో అవుతోంది.
బామ్మ ఉంటే... పిల్లలకు తోడుగా ఉండేది. బామ్మ ఉంటే... ఇద్దరికీ సర్దిచెప్పి గొడవ పెద్దది కాకుండా చూసేది. ఇలాంటప్పుడు బామ్మ ఉంటే బాగుండేది... ఇలా అనుకునే సందర్భాలు అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతూనే ఉంటాయి. ముఖ్యంగా బామ్మ లేని వాళ్లు ఏదో ఒక సమయంలో ఇలా కచ్చితంగా ఫీలవుతారు.
ఫ్రెండ్... ఒకే ఒక్క మాట మనసుకు ఎంతో సాంత్వనను ఇస్తుంది. కష్టాల్లో, బాధల్లో, ఒంటరితనంలో, సమూహంలో... మన అస్తిత్వానికి ఒక ప్రతిరూపం. సరైన ఫ్రెండ్ ఒక్కరున్నా చాలు... సంతోషాలకు చిరునామా దొరికినట్టే. నేడు (ఆగస్టు 3) ‘స్నేహితుల దినోత్సవం’. ఈ సందర్భంగా కొందరు తారలు తమ ప్రియ మిత్రుల గురించి, వారితో పెనవేసుకున్న మధుర స్మృతుల గురించి ఇలా పంచుకున్నారు ...
ఒక చిన్న కథ చెప్పనా సరదాగా ... ఇవాళ, నిజంగా జరిగిందే! కబుర్ల కోసం చెపుతాను. పొద్దున్నే, వంటింట్లోని అల్మారాలో కందిపప్పు కోసం, డబ్బాలో పోద్దామని, వెదుకుతూ వుంటే, ఆర్నెల్ల కిందట కొన్న ఒక గారెల పౌడరు ప్యాకెట్ దొరికింది.
పేదరికం ఆ కుర్రాడి చదువుకు ఆటంకంగా మారింది. చదువుకుని ఇంజనీర్ కావాలని కలలు కన్న ఆ కుర్రాడికి కాలేజీ ప్రయాణం దూరంగా, భారంగా మారింది. ప్రతీరోజూ 40 కిలోమీటర్లు సైకిల్ మీద కాలేజీకి వెళ్లి రావాలంటే మాటలు కాదు. అందుకే తన బుర్రకు పనిపెట్టి, సైకిల్నే ఎలక్ట్రిక్ బైక్గా మార్చుకున్నాడు.
వందగ్రాముల ఉడికించిన మొక్కజొన్న గింజల్లో దాదాపు వంద క్యాలరీలు ఉంటాయి. అన్ని రకాల ముడి ధాన్యాల్లానే మొక్కజొన్నలో కూడా పిండి పదార్థాలు అధికం. ఈ పిండిపదార్థాల్లో భాగంగానే కొంత చక్కెర కూడా మొక్కజొన్న గింజల్లో ఉంటుంది.
బ్రహ్మాండం బద్దలై.. భూమి పుట్టినప్పుడు పుట్టింది. నాగరికతల్లో మెరిసింది. రాజులు, రాజ్యాల్లో మురిసింది. ఆంగ్లేయుల్ని ఆకట్టుకుంది. ఆధునికులకు ఆభరణంలా మారింది. ఆ దేశం ఈ దేశం అనేం లేదు.. ప్రపంచమంతా మెచ్చింది. ఎప్పటికప్పుడు తనకు తాను విలువను పెంచుకుంటూ.. దూసుకెళుతున్న ఆ లోహం.. ‘బంగారం’.
మనుషుల ముఖాలను గుర్తించడంలో కుక్కను మించింది లేదంటారు. ఎంతమందినైనా ఇట్టే గుర్తుపెట్టుకుంటుంది. అయితే ఈ సామర్థ్యం కుక్కలకు మాత్రమే ఉందా? అంటే... ‘ఇంకా చాలా పక్షులు, జంతువులకు ఉందంటున్నారు నిపుణులు.
విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ను చేపట్టనుంది.