Share News

Loan RBI Auction: రూ.3,500 కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్రం

ABN , Publish Date - Jul 30 , 2025 | 03:48 AM

రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.3,500 కోట్ల రుణం తీసుకుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మంగళవారం నిర్వహించిన ఈ-వేలం ద్వారా ఈ అప్పును సేకరించింది.

Loan RBI Auction: రూ.3,500 కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్రం

రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.3,500 కోట్ల రుణం తీసుకుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మంగళవారం నిర్వహించిన ఈ-వేలం ద్వారా ఈ అప్పును సేకరించింది. 2053లో అసలు సొమ్మును చెల్లించే గడువుతో 7.16 శాతం వార్షిక వడ్డీతో రూ.1000 కోట్లు, 2056లో అసలును చెల్లించేలా 7.16 శాతం వార్షిక వడ్డీతో రూ.1000 కోట్లు, 2057లో అసలును చెల్లించేలా 7.16 శాతం వార్షిక వడ్డీతో రూ.1000 కోట్లు, 2063లో అసలును చెల్లించేలా 7.13 శాతం వార్షిక వడ్డీతో రూ.500 కోట్ల రుణాన్ని తీసుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి

సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట

హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 30 , 2025 | 03:48 AM