Share News

Kandukuri Venkatesh: కష్టపడి కాన్వాస్‌ పెయింటింగ్‌ను చిత్రీకరించాను.

ABN , Publish Date - Jan 26 , 2025 | 06:00 AM

గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన కందునూరి వెంకటేశ్‌

Kandukuri Venkatesh: కష్టపడి కాన్వాస్‌ పెయింటింగ్‌ను చిత్రీకరించాను.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన కందునూరి వెంకటేశ్‌ అరుదైన చిత్రాన్ని ఆవిష్కరించారు. 15 రోజులు కష్టపడి కాన్వాస్‌ పెయింటింగ్‌ను చిత్రీకరించారు. దీనిని ప్రధాని మోదీకి అందజేయనున్నట్లు వెంకటేశ్‌ తెలిపారు.

Updated Date - Jan 26 , 2025 | 06:00 AM