Mulugu: ఎనిమిది మంది మావోయిస్టుల లొంగుబాటు
ABN , Publish Date - Jun 01 , 2025 | 04:46 AM
ములుగులో 8 మంది మావోయిస్టు సభ్యులు జిల్లా ఎస్పీ శబరిష్ ఎదుట శనివారం లొంగిపోయారు.

ములుగు, మే 31 (ఆంధ్రజ్యోతి): ములుగులో 8 మంది మావోయిస్టు సభ్యులు జిల్లా ఎస్పీ శబరిష్ ఎదుట శనివారం లొంగిపోయారు. వారికి ప్రభుత్వం తరఫున రూ.25 వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శబరిష్ మాట్లాడుతూ.. లొంగిపోయిన వారిలో మావోయిస్టు డివిజనల్ కమిటీ సభ్యుడు ఒకరు, ఏరియా కమిటీ సభ్యులు ఇద్దరు, పార్టీ సభ్యులు ముగ్గురు, మిలీషియా సభ్యులు ఇద్దరు ఉన్నారని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News