తెరుచుకున్న స్కూళ్లు.. బడి బాట పట్టిన విద్యార్థులు
ABN, Publish Date - Jun 12 , 2025 | 07:06 PM
వేసవి సెలవులు ముగిశాయి. తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు తెరుచుకున్నాయి. దీంతో విద్యార్థులు బడి బాట పట్టారు. గురువారం మొదటి రోజు కావడంతో.. స్కూళ్లకు విద్యార్థులు కాస్తా స్వల్పంగా హాజరయ్యారు.

సికింద్రాబాద్లోని సెయింట్ అన్స్ స్కూల్కు వెళ్తున్న విద్యార్థులు

స్కూల్కు తన కుమార్తెను తీసుకు వస్తున్న తల్లి.

తన పిల్లలను స్కూల్ వద్ద దింపి.. వారికి టాటా చెబుతున్న తండ్రి.

పాపను స్కూల్ వద్ద దింపి.. ఆమెకు ముద్దు పెడుతోన్న తండ్రి.

సికింద్రాబాద్ సెయింట్ అన్స్ స్కూల్ వద్ద ట్రాఫిక్ జామ్

రసూల్పూరలోని పాఠశాలలో విద్యార్థులతో ప్రెయర్ చేయిస్తున్న ఉపాధ్యాయలు.

తిరుమలగిరి మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాల తరగతి గదిలో విద్యార్థులు

విద్యార్థులకు నోటు బుక్స్, యూనిపామ్ తీసుకు వెళ్తున్న విద్యార్థిని విద్యార్థులు

సూళ్లు పున: ప్రారంభం కావడంతో.. ఉపధ్యాయులు ఒకరికొకరు కరచాలనం చేసుకున్నారు.
Updated at - Jun 12 , 2025 | 07:06 PM