మహబూబ్‌నగర్ జిల్లాలో బోనాలు.. పోటెత్తిన భక్తులు

ABN, Publish Date - Jul 21 , 2025 | 09:37 PM

మరికొద్ది రోజుల్లో ఆషాఢ మాసం ముగియనుంది. జులై 20వ తేదీ చివరి ఆదివారం కావడంతో.. తెలంగాణ వ్యాప్తంగా అమ్మవారి దేవాలయాల్లో భక్తులు బోనాలు సమర్పించారు. సోమవారం సైతం బోనాలు సమర్పించారు. మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఎదురులో బోనాలు పండగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతోపాటు గ్రామ ప్రజలు హాజరయ్యారు.

Updated at - Jul 21 , 2025 | 09:44 PM