Shashi Tharoor team: విజయవంతంగా కొలంబియా పర్యటన ముగించుకున్న ఎంపీ శశిథరూర్ బృందం

ABN, Publish Date - Jun 01 , 2025 | 12:05 PM

విజయవంతంగా కొలంబియా పర్యటన ముగించుకున్న ఎంపీ శశిథరూర్ బృందం తమ పర్యటనలో చివరి మజిలీగా ఆదేశంలోని భారత రాయబారి ఇంట్లో విందు చేసింది. ఈ సందర్భంగా ఆ దేశంలోని పలువురు భారతీయ ప్రముఖులతో ముచ్చటించింది.

Updated at - Jun 01 , 2025 | 12:05 PM