మెగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభం.. హాజరైన అభ్యర్థులు
ABN, Publish Date - Jun 06 , 2025 | 04:49 PM
ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 9 గంటల వరకు అభ్యర్థులను అనుమతించారు. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12.00 గంటలకు ముగియనుంది. ఈ పరీక్షలు జూన్ 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఏపీలో 137, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో 17 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో రాజమండ్రి, విశాఖపట్నం, కర్నూలు జిల్లాలలో పలువురు అభ్యర్థలు ఈ పరీక్షలకు హాజరయ్యారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఐయాన్ డిజిటల్ కళాశాలలో డీఎస్సీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు. పరీక్ష కేంద్రం వద్ద తమ హాల్ టికెట్ నెంబర్ను పరిశీలిస్తున్న మహిళా అభ్యర్థులు

ఇదే పరీక్ష కేంద్రానికి హాజరైన అభ్యర్థులు. తమ హాల్ టికెట్ నెంబర్ను పరిశీలిస్తున్న అభ్యర్థులు.

క్యూ లైన్లో అభ్యర్థుల హాల్ టికెట్లను పరిశీలిస్తున్న భద్రతా సిబ్బంది.

పరీక్ష కేంద్రం వద్ద అభ్యర్థులను తనిఖీ చేస్తున్న భద్రతా సిబ్బంది.

విశాఖపట్నంలోని పరీక్షా కేంద్రం వద్ద క్యూ కట్టిన అభ్యర్థులు.

పరీక్ష కేంద్రానికి తరలి వస్తోన్న అభ్యర్థులు

పరీక్షా కేంద్రంలోకి వస్తున్న అభ్యర్థులు

పరీక్ష కేంద్రం వద్ద కుటుంబ సభ్యులతో అభ్యర్థులు

కర్నూలు నగరంలోని పుల్లారెడ్డి కాలేజీలో డీఎస్సీ పరీక్షకు హాజరయ్యేందుకు వస్తున్న అభ్యర్థులు.

పుల్లారెడ్డి కాలేజీలోకి వస్తున్న అభ్యర్థుల హాల్ టికెట్లు పరిశీలిస్తున్న భద్రతా సిబ్బంది.

కర్నూలులోని పరీక్ష కేంద్రం వద్ద తమ హాల్ టికెట్ నెంబర్ పరిశీలిస్తున్న అభ్యర్థులు

హాల్ టికెట్ నెంబర్లు పరిశీలిస్తున్న అభ్యర్థులు

పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థి హాల్ టికెట్ పరిశీలిస్తున్న భద్రతా సిబ్బంది.
Updated at - Jun 06 , 2025 | 04:52 PM