విశాఖపట్నంలో అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా..
ABN, Publish Date - Jun 02 , 2025 | 09:14 PM
ఆంధ్రజ్యోతి (Andhrajyothy) ‘అక్షరం అండగా...పరిష్కారమే అజెండాగా’ (Aksharame Andaga Parishkarame Agendaga)గా నినాదంతో చేపట్టిన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. అందులోభాగంగా విశాఖపట్నంలోని..గాజువాక, తిరుమలనగర్లోనూ పలు సమస్యలను ఆంధ్రజ్యోతి గుర్తించింది. వీటిని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఆ సమస్యలకు పరిష్కారం లభించేలా కృషి చేసింది. రాజీవ్ నగర్-వడ్లపూడి తిరుమలనగర్ మధ్య నడిచే ఆర్టీసీ బస్సును స్థానిక ఎమ్మెల్యే, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య పచ్చ జెండా ఊపి బస్సును ప్రారంభించారు.

బస్సు సర్వీసు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య

బస్సులో ప్రయాణిస్తున్న స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య

బస్సు సర్వీసును జెండా ఊపి ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య

సభలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు

సభలో ప్రసంగిస్తున్న ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య

ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆంధ్రజ్యోతి ఈడీ ఆదిత్యలకు సన్మానం

సభకు హాజరైన ప్రజలు

స్థానిక సమస్యలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య

మొక్క నాటుతున్న ఆంధ్రజ్మోతి ఈడీ వేమూరి ఆదిత్య
Updated at - Jun 02 , 2025 | 09:14 PM