విశాఖపట్నంలో అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా..

ABN, Publish Date - Jun 02 , 2025 | 09:14 PM

ఆంధ్రజ్యోతి (Andhrajyothy) ‘అక్షరం అండగా...పరిష్కారమే అజెండాగా’ (Aksharame Andaga Parishkarame Agendaga)గా నినాదంతో చేపట్టిన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. అందులోభాగంగా విశాఖపట్నంలోని..గాజువాక, తిరుమలనగర్‌‌లోనూ పలు సమస్యలను ఆంధ్రజ్యోతి గుర్తించింది. వీటిని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఆ సమస్యలకు పరిష్కారం లభించేలా కృషి చేసింది. రాజీవ్ నగర్-వడ్లపూడి తిరుమలనగర్ మధ్య నడిచే ఆర్టీసీ బస్సును స్థానిక ఎమ్మెల్యే, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య పచ్చ జెండా ఊపి బస్సును ప్రారంభించారు.

విశాఖపట్నంలో అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా.. 1/9

బస్సు సర్వీసు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య

విశాఖపట్నంలో అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా.. 2/9

బస్సులో ప్రయాణిస్తున్న స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య

విశాఖపట్నంలో అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా.. 3/9

బస్సు సర్వీసును జెండా ఊపి ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య

విశాఖపట్నంలో అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా.. 4/9

సభలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు

విశాఖపట్నంలో అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా.. 5/9

సభలో ప్రసంగిస్తున్న ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య

విశాఖపట్నంలో అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా.. 6/9

ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆంధ్రజ్యోతి ఈడీ ఆదిత్యలకు సన్మానం

విశాఖపట్నంలో అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా.. 7/9

సభకు హాజరైన ప్రజలు

విశాఖపట్నంలో అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా.. 8/9

స్థానిక సమస్యలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య

విశాఖపట్నంలో అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా.. 9/9

మొక్క నాటుతున్న ఆంధ్రజ్మోతి ఈడీ వేమూరి ఆదిత్య

Updated at - Jun 02 , 2025 | 09:14 PM