Home » YS Vijayamma
వేల కోట్ల లిక్కర్ స్కామ్లో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వ మాజీ అధికారులు ధనుంజయ్, కృష్ణమోహన్, గోవిందప్పలకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిన ఈ ముగ్గురిపై విచారణ, బెయిల్ ప్రక్రియలతో డ్రామా కొనసాగుతోంది
సరస్వతి పవర్ షేర్ల బదిలీ వివాదం జగన్, విజయలక్ష్మిల మధ్య కోర్టు తీరుకు చేరింది. విజయలక్ష్మి కంపెనీపై పూర్తి హక్కు తనదేనని స్పష్టం చేయగా, జగన్ అక్రమంగా వాటాలు బదిలీ చేశారన్న ఆరోపణలు చేశారు
YS Sharmila: వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. విజయలక్ష్మి ఆయురారోగ్యాలతో ఉండాలని షర్మిల కోరుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో షర్మిల బర్త్ డే విషెస్ చెప్పారు.
మరోసారి వైఎస్ ఫ్యామిలీ ఆస్తి తగాదాలు మరోసారి రచ్చకెక్కాయి. సండూర్ పవర్ షేర్ల విషయంలో జగన్, భారతి చెప్తున్నవన్నీ అబద్ధాలే.. అసలు నిజం ఇదేనంటూ వైఎస్ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల తగాదాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఇప్పుడు హాట్ టాపిక్ అంతా ఇదే విషయం నడుస్తోంది. వారసత్వ హక్కుగా రావాల్సిన ఆస్తిని చెల్లికి దక్కకుండా జగన్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తమపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు చేసేందుకు ఆమె పులివెందుల చేరుకున్నారు.
సరస్వతి పవర్ షేర్ల బదిలీ అంశం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబంలో చిచ్చుపెట్టిన విషయం తెలిసిందే. తనకు తెలియకుండానే షేర్లు బదిలీ చేశారంటూ తల్లి, చెల్లిపై వైస్ జగన్ వేసిన పిటిషన్పై ఎన్సీఎల్టీ కోర్టులో ఇవాళ (శుక్రవారం) విచారణ జరిగింది.
ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టింగులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వానికి సూచించారు. వైఎస్ భారతీ పీఏ వర్రా రవీందర్ రెడ్డి పై తాను గతంలోనే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.
చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ పాలనతోపాటు రాష్ట్రంలోని పలు అంశాలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. దీనిపై మంత్రి అనగాని సత్య ప్రసాద్ స్పందించారు.
దివంగత రాజశేఖర రెడ్డి కుటుంబం బజారున పడింది. నిన్నటి దాకా వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో కుటుంబంలో గొడవలు ఏర్పడగా, ఇప్పుడు ఆస్తుల వివాదం తెర మీదకు వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పదహారు మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరిలో కాసు బ్రహ్మానంద రెడ్డికి...