Home » YS Jagan Mohan Reddy
Minister Nimmala Ramanaidu: వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో రైతు సమస్యలను పరిష్కరించడంలో జగన్ విఫలం అయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.
Somireddy: మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ జమానాలో జరిగిన లిక్కర్ స్కామ్ ఓ అంతర్జాతీయ కుంభకోణమని షాకింగ్ కామెంట్స్ చేశారు.
Sajjala Sridhar Reddy: మద్యం కుంభకోణంలో మరో కీలక వ్యక్తి సజ్జల శ్రీధర్ రెడ్డిని శుక్రవారం సిట్ అధికారులు అ రెస్ట్ చేశారు. ఇవాళ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్ విధించింది.
Liquor Scam: మద్యం స్కామ్లో రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు గుర్తించామని సిట్ తెలియజేసింది. మద్యం కుంభకోణం కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్న చాణిక్యను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు.. ఆయన రిమాండ్ రిపోర్టులో అనేక సంచలన అంశాలు పొందుపర్చారు.
MP Kesineni Shivnath: పెట్టుబడిదారులను వెళ్లగొట్టేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డ్రామా ఆర్టిస్టులతో నాటకాలు ఆడిస్తున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ విమర్శించారు. వారికి తగిన గుణపాఠం చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.
Home Minister Anitha: వైసీపీ అధినేత వెఎస్ జగన్పై హోం మంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నాలుగు గోడల మధ్య కాకుండా ప్రజల్లోకి వచ్చి అక్రమ కేసులు లాంటి మాటలు మాట్లాడితే ప్రజలే సరైన సమాధానం చెబుతారని హోం మంత్రి అనిత హెచ్చరించారు.
YS Jagan: ఏపీలో ప్రభుత్వ వ్యవస్థలన్నీ దిగజారిపోతున్నాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇలానే కొనసాగితే అరాచకం తప్ప ఏమీ కనిపించదని విమర్శించారు. ఎంపీ మిథున్రెడ్డిని టార్గెట్ చేసి ఇరికించాలని చూస్తున్నారని అన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారని చెప్పారు. తప్పుడు సాక్ష్యాలతో ఇబ్బంది పెడుతున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు.
Minister Nimmala Ramanaidu: తారకరామ తీర్థ సాగర్ బ్యారేజీపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలు జారీ చేశారు. తీర్థ సాగర్ బ్యారేజీని జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వారసత్వంగా బకాయిలు ఇచ్చి వెళ్లిందని అన్నారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా తాము బకాయిలు చెల్లిస్తున్నామని చెప్పారు.
MP Kalisetti Appalanaidu: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వంలో ఏపీకి తీరని నష్టం జరిగిందని ఆరోపించారు.
Minister TG Bharath: సాక్షి మీడియాపై మంత్రి టీజీ భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై సాక్షి మీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఈ విషయంలో సాక్షిపై కేసు వేస్తానని మంత్రి టీజీ భరత్ హెచ్చరించారు.