Home » YCP Fake Campaign
రైతుల పక్షాన తాము నిలబడుతున్నామని, చంద్రబాబు ప్రభుత్వం వారిని మోసం చేస్తోందని వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రకటించడం, శుక్రవారం సాక్షి ప్రధాన పత్రికలో ఆయన కొన్ని ప్రశ్నల్ని అడగడంపై జిల్లా రైతుల్లో చర్చ నడుస్తోంది.
పరామర్శల ముసుగులో వైసీపీ నేతలు ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలికపై అత్యాచారాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకునేందుకు...
అమరావతిపై వైసీపీ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు మంత్రివర్గాన్ని ఉద్బోధించారు. రాజధానిపై ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలను తిప్పికొట్టి, అభివృద్ధి దిశగా మంత్రులు, ఎమ్మెల్యేలు కృషి చేయాలన్నారు
జగన్ ప్రభుత్వం మొదటి విడత ‘‘మన బడి... నాడు-నేడు’’ కింద అభివృద్ధి చేసిన స్కూళ్ల స్థితిగతులెలా వున్నాయో.. పరిశీలనకు పూనుకుంది ఆంధ్రజ్యోతి. మంగళవారం మా ప్రతినిధులు కొన్ని పాఠశాలలను సందర్శించి వాటి స్థితిగతులను సచిత్రంగా అందిస్తున్నారు.
జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో తీవ్రమైన ఆర్థిక లోటు, అతి తక్కువ మూలధన వ్యయం, భారీ అప్పుల మూలంగా ఆంధ్రప్రదేశ్...
బోధనాస్పత్రుల్లో సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాల్లను మార్చాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్రంలోని కీలకమైన విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి బోధనాస్పత్రుల్లో సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాల్లను మారుస్తున్నారు.
రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో నిఘా కొరవడింది. ఎన్ని తప్పులున్నా తనిఖీల్లో కప్పిపుచ్చుతూ సరిపెడుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వమే ఉపాధి సిబ్బందితో తప్పులు చేయించి, దానిని కప్పిపుచ్చుకునేందుకు నిఘా సంస్థలను నిర్వీర్యం చేసిందని ఆరోపిస్తున్నారు
కోస్ట్గార్డ్ నుంచి డిప్యుటేషన్పై రాష్ట్రానికి వచ్చిన గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి వ్యవహారం చిక్కడు..దొరకడులా మారింది. ఇసుక టెండర్లలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన చాలాకాలంగా అజ్ఞాతంలో ఉంటున్నారు.
వైసీపీ నేతల వేధింపులు, భూకబ్జాలపై సోమవారం టీడీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్సుకు వినతులు వెల్లువెత్తాయి.
మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే, అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, అనుచరులను పోలింగ్ నాడు ప్రతిఘటించిన టీడీపీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావు ఉదంతం ఇప్పుడు రాష్ట్రమంతా చర్చనీయాంశమైంది.